చెన్నై: రసవత్తరంగా సాగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్.. 14వ ఎడిషన్లో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎవరూ ఊహించని పరిణామం ఇది. స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్.. అర్ధాంతరంగా ఈ మెగా క్రికెట్ టోర్నమెంట్ నుంచి తప్పుకొన్నాడు. ఇంటికి బయలుదేరి వెళ్లనున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ తీసుకున్న అనూహ్య నిర్ణయంతో అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dMPbhT
IPL 2021: బిగ్ షాక్: స్టార్ స్పిన్నర్కు ఏమైంది: మెగా టోర్నీకి అశ్విన్ గుడ్బై: అర్ధాంతరంగా
Related Posts:
టీడీపీ నేతల మెడకు ఉచ్చు: అమరావతి భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ: అసలు టార్గెట్ వారే..!అమరావతి: కరోనాతో కలకలకం రేగుతున్న సమయంలోనే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి రాజధాని పరిధిలో భూ కుంభకోణం జరిగ… Read More
మహారాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ, జిల్లాల నిర్బంధం: అందుకేనంటూ సీఎం ఉద్ధవ్ థాక్రేముంబై: మహారాష్ట్రలో కరోనావైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే కీలక నిర్ణయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధిస్తున… Read More
కరోనా ఎఫెక్ట్ : ఏపీలో బ్యాంకుల కొత్త పని వేళలు ఇవే.. ఆ సేవలకు మాత్రం బ్రేక్...ఏపీలో కరోనా వైరస్ తీవ్ర ప్రభావం చూపుతున్న నేఫథ్యంలో రాష్ట్ర స్దాయి బ్యాంకర్ల సమితి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ ను దాదాపుగా నిరుత… Read More
coronavirus: కొత్తగూడెం డీఎస్పీపై 1897 ఎపిడెమిక్ డిసిజ్ యాక్ట్ కేసు, కుమారుడికి పాజిటివ్..కరోనా మహమ్మరి విజృంభించడంతో తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించి కఠినచర్యలకు ఉపక్రమించింది. అయితే బాధ్యతగల డీఎస్పీ ఒకరు తన కుమారుడిని క్వారంటైన్లో ఉంచ… Read More
Domestic Flights ban: బుధవారం నుంచి రాకపోకలు బంద్, సరకు రవాణా మాత్రం కంటిన్యూ: కేంద్రం..కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడంతో కేంద్రం మరింత పటిష్ట చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 20 రాష్ట్రాలు లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. విదేశాల నుంచ… Read More
0 comments:
Post a Comment