వైసిపి లోకి మరో సీనియర్ నేత. కాంగ్రెస్ హయాంలో కేంద్ర మంత్రిగా పని చేసిన కావూరు సాంబశివరావు వైసిపి లో చేర టానికి రంగం సిద్దమైంది. ఆయన ప్రస్తుతం బిజెపిలో ఉన్నారు. సీనియర్ రాజకీయ నేతగా గుర్తింపు ఉన్న కావూరి ఇ ప్పటికే వైసిపి కీలక విజయ సాయిరెడ్డితో మంతనాలు జరిపినట్లు సమాచారం. జగన్ తో భేటీకి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2T04OJo
Monday, February 18, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment