Thursday, April 22, 2021

కేటీఆర్ కు కరోనా పాజిటివ్ .. స్వయంగా వెల్లడించిన తెలంగాణా మంత్రి

తెలంగాణ సీఎం కేసీఆర్ తనయుడు , ఐటి మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా బారిన పడ్డారు. మంత్రి కేటీఆర్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా స్వయంగా ఆయనే ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నట్లుగా మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రస్తుతం తాను హోం ఐసోలేషన్ లో ఉన్నానని వెల్లడించిన కేటీఆర్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xlWc18

Related Posts:

0 comments:

Post a Comment