సీనియర్ నేత సయ్యద్ అలీ షా గిలానీ కన్నుమూశారు. స్వగృహంలో రాత్రి పదిన్నరకు తుదిశ్వాస విడిచారు. దీర్ఘకాలికంగా ఆయన తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. హురియత్ కాన్ఫరెన్స్ జమ్ముకశ్మీర్ వేర్పటు వాదం కోసం జీవితాంతం పోరాడారు. వేర్పాటువాదమే తన అజెండాగా పనిచేశారు. చివరికీ అనారోగ్యంతో చనిపోయారు. గిలానీకి ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. గిలానీ మృతి వార్త
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCStra
వేర్పాటువాద నేత సయ్యద్ అలీ గిలానీ కన్నుమూత
Related Posts:
మరో మున్సిపల్ పోరుకు జగన్ రెడీ- మిగిలిన 32 చోట్ల- కొత్త ఎస్ఈసీతోఏపీలో తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ల సునామీ సృష్టించిన వైసీపీ ఇప్పుడు అదే ఊపులో మిగిలిన కొన్ని పట్టణ స్ధానిక సంస్ధల్లోనూ ఎన్నికలు పూర్తి చేస… Read More
అస్సాం మొదటి దశ ఎన్నికలు : బరిలో సీఎం సర్బానంద సోనోవాల్ తో పాటు హేమాహేమీలు .. ఇదే కీలక దశ2021 అస్సాం అసెంబ్లీ ఎన్నికలలో మూడు దశలలో మొదటి దశ ఎన్నికల పోలింగ్ ఈ రోజు ప్రారంభమైంది. అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ ర… Read More
Lady Singham: అడవిలో అధికారి అరాచకం, గర్బవతితో గేమ్స్, లేడీ సింగం ఆత్మహత్య, కోరిక !అమరావతి/ ముంబాయి: అటవీ మాఫియా గుండెల్లో నిద్రపోయి వారి ఆటకట్టించి అతి తక్కువ కాలంలోనే లేడీ సింగంగా గుర్తింపు తెచ్చుకున్న ఐఎఫ్ఎస్ అధికారిని ఆత్మహత్య చే… Read More
బెంగాల్, అసోం ఎన్నికలకు భారీ భద్రత- మావోయిస్టు, సమస్యాత్మక ప్రాంతాల్లో నిఘాఈశాన్య రాష్ట్రమైన అస్సాంతో పాటు పశ్చిమబెంగాల్లో ఇవాళ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలిదశ పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. ఈ రెండు రాష్ట్రాల్లోనూ పలు సమస్యాత… Read More
62వేలకు పైగా కొత్త కేసులు,289మరణాలతో కరోనా కల్లోలం .. ప్రమాదపుటంచుల్లో భారత్భారతదేశంలో కరోనా మహమ్మారి అంతకంతకు విజృంభిస్తోంది. శుక్రవారం ఒక్క రోజే కొత్త కరోనా కేసులు 62,267 నమోదు కావటం ఆందోళన కలిగిస్తుంది. అక్టోబర్ 16 నుండి ఇప… Read More
0 comments:
Post a Comment