పేదలకు అందే ప్రతి సంక్షేమ పథకంలోనూ వైఎస్ రాజశేఖరరెడ్డి కనిపిస్తారని వైఎస్ విజయమ్మ చెప్పారు. రాజశేఖరరెడ్డి మన మధ్యలో భౌతికంగా దూరమైనా.. ఆయన చేసిన పనులు ఎప్పుడూ మనతోనే ఉంటాయని తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్లో వైఎస్ఆర్ 12వ వర్ధంతి సంస్మరణ సభను నిర్వహించారు. ఇది రాజకీయ సమావేశం కాదని విజయమ్మ తెలిపారు. వైఎస్ఆర్ను, ఆయన జ్ఞాపకాలను గుర్తు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3kN7nKG
Thursday, September 2, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment