లక్ ఉండాలే కానీ.. కరోడ్ పతి కావడం రాత్రికి రాత్రే జరుగుతుంది. అవును చాలా సందర్భాల్లో ఇదీ జరిగింది. అలానే అన్నీ కోల్పోవడం జరుగుతుంది. మహారాష్ట్రకు చెందిన ఓ మత్స్యకారుడు.. రాత్రికి రాత్రి కోటీశ్వరుడు అయ్యారు. అందుకు కారణం.. అతని వలలో పడ్డ ఘోల్ ఫిష్.. దానిని వేలం వేయగా.. కోటిన్నర ధర పలికింది. దీంతో అతని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jCh1jQ
మారిన ఫిషర్ మేన్ తలరాత.. ఘోల్ ఫిష్తో రాత్రికి రాత్రే కరోడ్ పతి..
Related Posts:
బీజేపీలో జేవీఎం విలీనం: 14 ఏళ్ల తర్వాత సొంత గూటికి జార్ఖండ్ మాజీ సీఎం బాబూలాల్ మరాండీరాంచీ: జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి బాబూలాల్ మరాండీ తన పార్టీ జార్ఖండ్ వికాస్ మోర్చాను భారతీయ జనతా పార్టీలో విలీనం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,… Read More
యువతకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం జగన్ ...కొత్తగా 30 స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రాలుఆంధ్రప్రదేశ్లోని యువత లోనూ , నిరుద్యోగులలోనూ నైపుణ్యాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీలోని నిరుద్యోగులకు … Read More
టీవీ, చిత్ర పరిశ్రమలో విషాదం: ప్రముఖ గాయని ఆత్మహత్య: తల్లికి వాట్సప్ మెసేజ్లో నిజాలు..బెంగళూరు: వరకట్న వేధింపులు, కుటుంబ కలహాలకు మరో వివాహిత బలి అయ్యారు. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ తల్లికి వాట్సప్ ద్వారా మెసేజ్ను పంపించా… Read More
పట్టపగలే భారీ దోపిడీ: గోల్డ్ లోన్ సిబ్బందిని కట్టేసి, 30 కిలోల బంగారం, 3లక్షలతో పరారీలుధియానా: పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ఓ గోల్డ్ లోన్ సంస్థలోకి చొరబడి సిబ్బందిని తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత కార్యాలయంలో భారీ మొత్తంలో నిల్వ ఉన్న బంగ… Read More
ఆ రోజు టెర్రరిస్టు అజ్మల్ కసబ్.. లైబ్రరీలోకి దూరేదుంటే నిర్దోషిగా తేలేవాడుఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను ‘ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్'తో పోల్చి, కేసులు ఎదుర్కొంటున్న బీజేపీ నేత కపిల్ మిశ్రా మరోసారి వివాదాస్పద కామెంట్లు చేశారు. ఢిల్ల… Read More
0 comments:
Post a Comment