Friday, April 23, 2021

ఢిల్లీలో ఆగని మృత్యు ఘోష... 24గంటల్లో 348 మంది మృతి.. ఈ ఒక్క వారంలోనే 1400 పైచిలుకు మరణాలు..

దేశ రాజధాని ఢిల్లీలో మరోసారి రికార్డు స్థాయిలో కరోనా పేషెంట్ల మరణాలు సంభవించాయి. గడిచిన 24 గంటల్లో 348 మంది కరోనాకు బలైపోయారు. ఢిల్లీలో ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదైన మరణాల్లో ఇవే అత్యధికం. ఆక్సిజన్ కొరత పేషెంట్ల మరణాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఢిల్లీకి రావాల్సిన ఆక్సిజన్‌ ట్యాంకర్లను పొరుగు రాష్ట్రాలు అడ్డుకుంటున్నాయని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీకి సైతం ఫిర్యాదు చేశారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dMcNTN

Related Posts:

0 comments:

Post a Comment