న్యూఢిల్లీ: కాశ్మీర్లో జిహాద్ అలజడులు సృష్టించాలని ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదా ఇచ్చిన పిలుపు వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కుట్ర ఉందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గ్లోబల్ జిహాద్లో కాశ్మీర్ని చేర్చడం, చెచ్న్యా, జిన్జియాంగ్ని మినహాయించడం ఆల్ ఖైదా అరిష్ట ప్రకటనలో పాకిస్థాన్ హస్తాన్ని బహిర్గతం చేస్తుందని ప్రభుత్వ వర్గాలు గురువారం పేర్కొన్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38BLZlW
కాశ్మీర్లో జిహాద్: ఆల్ఖైదా ఉగ్రవాదుల వెనుక పాకిస్థాన్ ఐఎస్ఐ హస్తం, కుట్రలో చేస్తోంది
Related Posts:
Breaking:ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు చిన్నారులతో సహా 14 మంది మృతి..ఉత్తర్ ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాగ్రాజ్ - లక్నో హైవేపై ఓ కారు లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనలో మొత్తం 14 మంది చనిపో… Read More
లక్ష్మీవిలాస్ బ్యాంక్: ఈ బ్యాంకులో ఉన్న మీ డబ్బు సురక్షితంగా ఉండాలంటే ఏం చేయాలి?లక్ష్మీవిలాస్ బ్యాంక్ నుంచి డిపాజిట్లు వెనక్కి తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది. డిసెంబర్ 16, 2020 వరకు బ్యాంక్ ఖాతాధారులు తమ ఖాతా… Read More
మళ్లీ అగ్గి రాజేస్తున్న చైనా: భూటాన్ భూభాగంలో ఏకంగా గ్రామాన్నే..ట్రైజంక్షన్ 'డోక్లాం'కి అతిసమీపంలో..ఇటు భారత్తో,అటు భూటాన్తో.. చైనా ఎప్పుడూ ఏదో ఒక వివాదాన్ని రాజేస్తూనే ఉంది. సరిహద్దు దేశాలతో శాంతిని కోరుకుంటున్నామని ఓవైపు ప్రకటనలు చేస్తూనే.. మరోవై… Read More
ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ వచ్చేస్తోందోచ్: రేట్ కూడా ఫిక్స్: ఇంకో మూడు నెలలేన్యూఢిల్లీ: ప్రపంచాన్ని పట్టి పీడిస్తోన్న ప్రాణాంతక కరోనా వైరస్కు నిర్మూలన దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృ… Read More
The Great Conjunction ముందు త్రిభుజ ఆకారంలో కనువిందు చేసిన చంద్రుడు-శని-గురు గ్రహాలుఆకాశంలో ఎన్నో అద్భుతాలు జరుగుతుంటాయి. కొన్ని రోజుల క్రితం చందమామ భూమికి అత్యంత దగ్గరగా వచ్చింది. అంతేకాదు బ్లూ మూన్ కూడా ఆకాశంలో దర్శనం ఇచ్చింది. ఇక ఉ… Read More
0 comments:
Post a Comment