దేశ రాజధాని దిల్లీలోని ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగతా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్ కోసం ఎదురుచూసి సకాలంలో అందక ఎంతోమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని ఐసీయూ బెడ్లు 99 శాతం నిండిపోయాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xfbQeu
ఆక్సిజన్ కొరత: ‘దిల్లీలోని ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అయిపోయింది.. మిగతాచోట్లా మరికొన్ని గంటలే వస్తుంది’
Related Posts:
అలాంటివి రాయొద్దు.. అసత్య ప్రచారాలు మానుకోవాలి.. : మంత్రి బొత్స సత్యనారాయణవైజాగ్ గ్యాస్ లీకేజీ ఘటనపై మాట్లాడిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వార్తలు రాయవద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. లోకో పైలట్… Read More
ఎగ్ కర్రీ వండేందుకు భార్య నిరాకరించిందని.. భర్త దారుణానికి కొడుకు బలి..ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. భార్య ఎగ్ కర్రీ వండేందుకు నిరాకరించిందని ఓ భర్త ఆమెతో పాటు కొడుకుపై దాడి చేశాడు. దాడిలో తీవ్ర గాయాలపాలైన కొడుకు ఆసుపత… Read More
డేంజర్ బెల్స్ మోగిస్తున్న డాలర్ జీవితాలు..! స్వదేశమే సురక్షితమంటున్న విదేశీ ఉద్యోగులు..!!హైదరాబాద్ : ఒక రంగం కాదు.. సకల రంగాలపైన, సకల వ్యవస్థల పైన కరోనా తన పంజా విసిరుతోంది. ఆదేశం ఈదేశం అనే తారతమ్యం లేకుండా ప్రతి దేశంపై దారుణంగా విరుచుకుపడ… Read More
ఐకియా స్టోర్లో మహిళ హస్తప్రయోగం.. వైరల్ వీడియోపై సంస్థ వివరణ.. శిక్షలు తెలిస్తే షాకవుతారు..స్వీడిష్ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా హైదరాబాద్ లోకి అడుగుపెడుతూనే ఎన్నెన్నో సంచలనాలు సృష్టించింది. ఇండియాలో ఐకియా ఏర్పాటుచేసిన తొలి స్టోర్ కూడా హైదరాబాద్ ల… Read More
Lockdownmk: కరోనా కాలంలో పెళ్లిళ్లు జరిపించిన ప్రతిపక్ష నాయకుడు, మాస్క్ లు, మంత్రాలు, హార్బర్ !చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులో సోమవారం మద్యాహ్నం 3 గంటల వరకు 7, 204 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనాయి. చె… Read More
0 comments:
Post a Comment