దేశ రాజధాని దిల్లీలోని ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగతా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని అక్కడి వైద్యులు చెబుతున్నారు. ఆక్సిజన్ కోసం ఎదురుచూసి సకాలంలో అందక ఎంతోమంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. దిల్లీలోని ఐసీయూ బెడ్లు 99 శాతం నిండిపోయాయి. ప్రస్తుతం సెకండ్ వేవ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xfbQeu
ఆక్సిజన్ కొరత: ‘దిల్లీలోని ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అయిపోయింది.. మిగతాచోట్లా మరికొన్ని గంటలే వస్తుంది’
Related Posts:
శంషాబాద్ ఎయిర్ పోర్టులో విమానాలకు ల్యాండింగ్ సమస్య !? పరిష్కరించకపోతే కష్టమే !బర్త్ డే వేడుకలు ధూమ్ ధామ్ గా చేసుకున్నారు,ఊరికి దూరంగా ఉన్నాం కదా మమ్మల్ని ఎవరు అడుగుతారులే అనుకున్నారు..ఏయిర్ పోర్టు ఉందన్న విషయం కూడ మరచిపోయారు ,ఇష… Read More
బ్యాలెట్ పత్రాన్ని ఫోటో తీసి అడ్డంగా బుక్ అయిన టీచర్ .. క్రిమినల్ కేసు నమోదుఅన్నీ తెలిసిన ఉపాధ్యాయుడే ఎన్నికల నిబంధనల ఉల్లంఘనకు పాల్పడ్డాడు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడానికి వచ్చిన ఒక విద్యావంతుడు ఎన్నికల నియమావళిని ఉల్లంఘిం… Read More
మాధవ్ పోటీ నుండి తప్పుకోవాల్సిందేనా : రిలీవ్ చేయని ప్రభుత్వం : ఇసి కి ఫిర్యాదు..!పోలీసు మాధవ్ ఎన్నికల బరి నుండి తప్పుకోవాల్సిందేనా. ట్రిబ్యునల్ ఉత్తర్వులు ఇచ్చినా మాధవ్ ను ఇప్పటి దాకా ప్రభుత్వం రిలీవ్ చేయలేదు. దీంతో..చివ… Read More
ఫర్టిలైజర్ మరియు కెమికల్స్లో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఫర్టిలైజర్స్ మరియు కెమికల్స్ ట్రావన్కోర్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులను… Read More
సహజీవనం చేస్తే అక్కడ బహిరంగంగా బెత్తం దెబ్బలు !జకార్తా : పెళ్లి కాకుండానే అక్కడ సహజీవనం చేశారో .. ఇక అంతే సంగతులు. మీరు బెత్తం దెబ్బలు తినేందుకు రెఢీగా ఉండాలి. స్థానికులు సమాచారం అందించినా చాలు, సహ… Read More
0 comments:
Post a Comment