ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెడుతోంది. రోజుకు ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది . గడచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e7bYnx
ఏపీలో కరోనా ఉధృతి: కోవిడ్ కంట్రోల్ కోసం మరోమారు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు
Related Posts:
కారు-కమ్యూనిస్టు దోస్తీ వెనుక మర్మమేంటీ..? సిద్ధాంతాలు ఏమయ్యాయి సీపీఐపై వీహెచ్అధికార టీఆర్ఎస్, సీపీఐ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఒంటికాలిపై లేచారు. హుజూర్నగర్ పొత్తు వెనుక మర్మం ఏంటీ అని ప్రశ్నించారు. ఇన్నాళ్ల… Read More
రూ.12 కోట్ల ఆస్తి, చేతిలో 6.5 లక్షల నగదు, బీఎండబ్ల్యూ కారు.. ఒక్క క్రిమినల్ కేసు లేదట..మహారాష్ట్ర ఎన్నికల బరిలో వర్లీ నుంచి పోటీచేస్తోన్న శివసేన నేత ఆదిత్య థాకరే తన ఆస్తుల చిట్టాను అఫిడవిట్లో పేర్కొన్నారు. తన వద్ద రూ.12 కోట్ల ఆస్తి పాస్… Read More
వామ్మో అవినీతి తిమింగలం.. 10 కోట్లకు పైగా ఆర్టీవో ఆస్తులు..!కర్నూలు : ఏసీబీ అధికారులకు చిక్కిన ఓ అధికారి లీలలు చూస్తే.. వామ్మో అవినీతి తిమింగలం అనుకోవాల్సిందే. 10 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులు కూడబెట్టిన సదరు అధి… Read More
విమానాశ్రయాలే టార్గెట్: ఢిల్లీలో నలుగురు ఉగ్రమూకలు..అలర్ట్ చేసిన ఇంటెలిజెన్స్దేశంలో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఢిల్లీ నగరం ఇప్పటికే పోలీసుల గుప్పిట్లోకి వెళ్లిపోయింది. జైషే మహ్మద్ ఉగ్రవాద స… Read More
పాకిస్తాన్ వెళ్లడానికి సిద్ధపడిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్: వచ్చేెనెల ప్రయాణంన్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ప్రధాన మంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ త్వరలో పాకిస్తాన్ కు వెళ్లనున్నారు. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా … Read More
0 comments:
Post a Comment