ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న తీరు ఏపీ సర్కార్ ను ఇబ్బంది పెడుతోంది. రోజుకు ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదు చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తుంది . గడచిన 24 గంటల్లో రికార్డుస్థాయిలో ఐదు వేలకు పైగా కరోనా కేసులు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకుంటుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3e7bYnx
ఏపీలో కరోనా ఉధృతి: కోవిడ్ కంట్రోల్ కోసం మరోమారు జగన్ సర్కార్ కీలక నిర్ణయాలు
Related Posts:
స్టేటస్ కో: అమరావతి ఎక్కడికీ తరలిపోదు: చేయాల్సిందంతా చేస్తున్నాం: కేశినేని నాని..!అమరావతి: రాష్ట్ర రాజధానిగా అమరావతి కొనసాగి తీరుతుందని తెలుగుదేశం పార్టీ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ధీమా వ్యక్తం చేశారు. దీనికి అవసరమైన అన్ని చర్యలన… Read More
చేయకూడని తప్పు చేశా.. : సూసైడ్ నోట్లో అట్లాస్ యజమాని భార్యప్రముఖ సైకిల్ తయారీ సంస్థ అట్లాస్ యజమాని సంజయ్ కపూర్ భార్య నటాషా కపూర్ మంగళవారం ఢిల్లీలోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. నటాషా ఆత్మహ… Read More
ఢిల్లీ ఎన్నికలు: కాంగ్రెస్ ఓటు షేరును పెంచుకుని బీజేపీ నెత్తిన పాలు పోస్తుందా..?ఢిల్లీ: ఢిల్లీ ఎన్నికలు ఆసక్తిని రేకిస్తున్నాయి. అక్కడ త్రిముఖ పోటీ నెలకొనడంతో దేశం ఢిల్లీ ఎన్నికలపై దృష్టి సారించారు. వరుస పరాజయాలు బీజేపీని వెంటాడుత… Read More
YSRCP అశ్లీల భాషా పాఠశాల .. ప్రిన్సిపాల్ రోజా, హెచ్ఓడి గా కొడాలి నాని : గోరంట్ల సెటైర్లుతెలుగుదేశం పార్టీ ముఖ్యనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు .సోషల్ మీడియాలో వైసీపీ నేతలపై ఆయన వేసిన సెటైర్లు ఇప్పుడు ఏపీలో చర్చనీయ… Read More
జగన్ దెబ్బకు గ్యాలరీలో పడ్డ చంద్రబాబు: వైఎస్ భిక్ష వల్లే లోకేష్ మంత్రి అయ్యాడు?: చెలరేగిన కొడాలిఅమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఎమ్మెల్సీ, మాజీమంత్రి నారా లోకేష్పై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చెలరేగిపోయ… Read More
0 comments:
Post a Comment