Thursday, April 15, 2021

విశాఖ హత్యలు: విస్తుపోయే విషయాలు.. కుమార్తెపై అత్యాచార ఘటనే అతనిలో ప్రతీకారం పెంచిందా?

విశాఖ జిల్లా పెందుర్తి మండలం జుత్తాడలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు దారుణ హత్యకు గురవడం రాష్ట్రంలో సంచలనం రేకెత్తించింది. జుత్తాడకే చెందిన అప్పలరాజు అనే వ్యక్తి ఈ హత్యలకు పాల్పడ్డాడు. తానే స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. పొద్దు పొద్దున.. అప్పుడే నిద్ర లేచిన ఆ కుటుంబ సభ్యులందరినీ అప్పలరాజు అత్యంత పాశవికంగా హతమార్చాడు. నెలల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32nfQew

Related Posts:

0 comments:

Post a Comment