బెంగళూరు/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID-19) దెబ్బతో ఐటీ హబ్ బెంగళూరు సిటీ హడలిపోతుంది. వీకెండ్ లాక్ డౌన్, డే అండ్ నైట్ కర్ఫ్యూ అమలు చెయ్యడంతో సిలికాన్ సిటి ప్రజలు హడలిపోయారు. రాత్రి 9 గంటల నుంచి వీకెండ్ లాక్ డౌన్, కర్ఫ్యూ ఉంటుందని ప్రభుత్వం చెప్పినా శుక్రవారం మద్యాహ్నం ఒక్కసారిగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో సీన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3enGA4m
Bengaluru: మామా..... ఐటీ హబ్ లో వీకెండ్ లాక్ డౌన్ పడింది, దెబ్బకు షట్ డౌన్, మాట వినకుంటే !
Related Posts:
ఆఫ్ఘన్ సంక్షోభం: జో బిడెన్ సీటుకు ఎసరు పెట్టిన ట్రంప్: ఇదే ఛాన్స్: చిక్కుల్లో అమెరికా అధినేతవాషింగ్టన్: ఇస్లామిక్ దేశం ఆప్ఘనిస్తాన్లో పరిణామాలు శరవేగంగా మారుతోన్నాయి. రాజధాని కాబుల్ను సమీపించిన కొన్ని గంటల వ్యవదిలోనే దాన్ని తాలిబన్లు ఆక్రమి… Read More
ఘనీ బాబా దేశం విడిచి పారిపోయాడోచ్: అల్లా ఆ దేశద్రోహిని శిక్షించాలి: ఎంబసీ ట్విట్టర్ హ్యాక్న్యూఢిల్లీ: ఇస్లామిక్ కంట్రీ ఆప్ఘనిస్తాన్ అల్లకల్లోలంగా మారింది. అరాచక పాలనకు కేరాఫ్ అడ్రస్గా ఉంటూ వచ్చిన తాలిబన్లు.. అక్కడ మరోసారి తమ ప్రభుత్వాన్ని … Read More
ఆఫ్ఘనిస్తాన్ పై ప్రపంచ దేశాల ఆందోళన .. ఆఫ్ఘన్ పౌరులను కాపాడాలన్న మలాలా, యూఎన్ కింకర్తవ్యం ?ప్రపంచమంతా విస్మయానికి గురైన సంఘటన ఆఫ్ఘనిస్థాన్ లో చోటుచేసుకుంది. రెండు దశాబ్దాలుగా స్వేచ్ఛావాయువులు పీల్చుకున్న ఆఫ్ఘనిస్తాన్, భారత దేశానికి స్వాతంత్ర… Read More
తాలిబన్ల రాజ్యం: భారత్ బాటపట్టిన ఆప్ఘనిస్థాన్ చట్టసభ్యులు, తజకిస్థాన్కు అష్రఫ్ ఘనీకాబూల్/న్యూఢిల్లీ: ఆప్ఘనిస్థాన్ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లడంతో ఆ దేశ ప్రధాని అష్రఫ్ ఘనీ తజకిస్థాన్ పారిపోయారు. దేశంలో రక్తపాతం జరగకూడదనే తాను ఇ… Read More
ఇక్కడ జగన్ బ్రేక్ కు అక్కడ రఘురామ కౌంటర్- కేంద్రం సాయంతో- వైసీపీ విలవిలఏపీలో వైసీపీ వర్సెస్ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజుగా సాగిపోతున్న పోరు మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే కేంద్రం వద్ద తన పరపతి వాడుకుంటూ జగన్ సర్కార్ … Read More
0 comments:
Post a Comment