ప్రముఖ జర్నలిస్ట్,క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న తన నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులో ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన యూట్యూబ్ ఛానెల్లో తప్పుడు కథనాలు ప్రసారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3no2b0D
తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ కేసు.. రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నాడని.. అసలేంటీ వివాదం..?
Related Posts:
డాక్టర్ సుధాకర్ కేసులో సీబీఐ విచారణ ప్రారంభం..స్లోపాయిజన్ ఇస్తున్నారా..?విశాఖపట్నం: నర్సీపట్నం ఏరియా హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో వాస్తవాలు వెలికితీయాలంటూ ఏపీ హైకోర్టు ఆ కేసును సీబీఐకి అప్పగించింది. ఇక కోర్టు ఆదేశా… Read More
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఏడాది ... నేడు రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించిన సీఎంఏపీ సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన బాధ్యతలు చేపట్టి నేటికి ఏడాది.ఈ సందర్భంగా ఆయన తమది రైతు పక్షపాత ప్రభుత్వమని తెలియజేశారు. తాడేపల్లి క్యాంపు కా… Read More
నిమ్మగడ్డపై కొడాలినాని సంచలన కామెంట్స్- ఆయనేం చేయలేరు- సుప్రీంలోనే తేల్చుకుంటాం...ఏపీ ఎన్నికల కమిషనర్ గా మరోసారి నియమితులైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. ఆయన తమ చిటికెన వేళ్ల మీద వెంట్రుకలు కూడా… Read More
Coronavirus: కరోనా కాటుతో తంబీలకు టెన్షన్, చెన్నై సిటీలో 13 వేల కేసులు, మోదీ, సీఎం !చెన్నై/న్యూఢిల్లీ: కరోనా వైరస్ (COVID 19) కాటుకు దేశం మొత్తం హడలిపోతున్నది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల్లో, మరణాల్లో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. అ… Read More
మొండిగా ఉండొద్దంటే జగన్ వినడు.!మొండిగా ఉండాలంటే బాబు వినడు.!మరోసారి కీలక వ్యాఖ్యలు చేసి జేసీ.!అమరావతి/హైదరాబాద్ : కొందరు రాజకీయ నేతలు ఏది మాట్లాడినా సంచలనంగా మారుతుంది. మరికొంత మంది నాయకులు సంచలనాల కోసమే మాట్లాడుతుంటారు. ఇందులో మొదటి సందర్బానిక… Read More
0 comments:
Post a Comment