ప్రముఖ జర్నలిస్ట్,క్యూ టీవీ నిర్వాహకుడు తీన్మార్ మల్లన్నపై హైదరాబాద్లోని చిలకలగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లక్ష్మీకాంత శర్మ అనే జ్యోతిష్యుడి ఫిర్యాదు మేరకు మల్లన్నపై పోలీసులు కేసు నమోదు చేశారు. మల్లన్న తన నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేశారని లక్ష్మీకాంత శర్మ ఫిర్యాదులో ఆరోపించారు. డబ్బులు ఇవ్వకపోవడంతో తన యూట్యూబ్ ఛానెల్లో తప్పుడు కథనాలు ప్రసారం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3no2b0D
తీన్మార్ మల్లన్నపై లక్ష్మీకాంత శర్మ కేసు.. రూ.30లక్షలు డిమాండ్ చేస్తున్నాడని.. అసలేంటీ వివాదం..?
Related Posts:
దారుణం : బాలికపై 9 మంది గ్యాంగ్ రేప్.. రెండు రోజులపాటు నరకం చూపిన దుర్మార్గులుపొల్లాచ్చి : చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా యువతలు, మహిళలపై అత్యాచారాలు ఆగడంలేదు. కామంతో కళ్లు మూసుకోపోయిన దుర్మార్గులు ఆడపిల్లల జీవితాలతో ఆటాడుకుంటున్నారు… Read More
అమరావతిలో ఘరానా దొంగలు.. మట్టి, తట్ట అన్నీ మాయం.. ఏపీ రాజధానిలో ఏం జరుగుతోంది?అమరావతి : చీకటిపడగానే రెచ్చిపోతున్నారు. అందినకాడికి ఎత్తుకెళుతున్నారు. కాదేదీ దొంగతనానికి అనర్హమన్నట్లుగా.. మట్టి, తట్ట సహా కనిపించిందల్లా మాయం చేస్తు… Read More
ఏపీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోయినట్లేనా.. బీజేపీ కన్నేసిందా.. ముహుర్తం ఎప్పుడంటే..!విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయా? టీడీపీ అధికారం కోల్పోయి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోందా? అధికారంలోకి వచ్చిన వైసీపీ దూకుడ… Read More
హాస్పిటల్లో కరెంటు కష్టాలు.. సెల్ఫోన్ వెలుగులో డాక్టర్ల తంటాలు..లక్నో : యూపీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో దయనీయ స్థితికి మరో నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు కరెంట్ కోతలు, మరోవైపు లో ఓల్టేజ్ సమ… Read More
బీజేపీలో చేరిన సప్న చౌదరీ..ఢిల్లీ : బిగ్బాస్ కంటెస్టెంట్, హర్యానా జానపద గాయని, డ్యాన్సర్ సప్నా చౌదరీ బీజేపీలో చేరారు. ఆమె కమలం పార్టీలో చేరుతారని కొన్ని నెలలుగా వార్తలు వస్తున్… Read More
0 comments:
Post a Comment