వాషింగ్టన్/న్యూఢిల్లీ: తమ బదులు భారత్, పాకిస్థాన్ దేశాలు ఆఫ్గనిస్థాన్లో ఉగ్రవాదంపై పోరాడాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపునిచ్చారు. ఆఫ్గనిస్థాన్ నుంచి అమెరికా దళాలను ఉపసంహరించుకున్న నేపథ్యంలో తమ పాత్రను ఈ రెండు దేశాలు పోషించాలని ట్రంప్ కోరారు. ‘భారత్ పక్కనే ఉంది. వారు పోరాడటం లేదు. మేము పోరాడుతున్నాం. పాకిస్థాన్ కూడా అటు పక్కనే ఉంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/343G7hU
Friday, August 23, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment