Friday, August 23, 2019

దేశంలోనే తొలిసారి వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్... ఆగ్రహం వ్యక్తం చేస్తున్న వైద్యసిబ్బంది

ఆయుష్ విభాగపు వైద్య సిబ్బందికి జియో ట్యాగింగ్ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నిర్ణయించారు. ప్రతి ఒక్కరు మొబైల్లో యాప్ డౌన్లోడ్ చేసుకోవాలని సూచించిన కమిషనర్ ఆసుపత్రికి వెళితే హాజరు పడేలా దీనిని రూపకల్పన చేశారు. ఇక ఉద్యోగులకు జియో ట్యాగింగ్ దేశంలోనే ఇదే ప్రథమం. ఈ నేపథ్యంలో ఆయుష్ సిబ్బంది ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33MUGpM

Related Posts:

0 comments:

Post a Comment