Thursday, April 8, 2021

లదాక్‌లో ఇంకా చైనా కదలికలు -సైన్యం పూర్తి ఉపసంహరణకు భారత్ పట్టు -నేడు 11వ రౌండ్ చర్చలు

భారత్, చైనా సరిహద్దుల వెంబడి ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, సైనిక ఉపసంహరణ ఒప్పందాలను సరిగా అమలు చేయకుండా డ్రాగన్ తోకజాడిస్తున్నది. దానిని దారిలోకి తెచ్చుకునే క్రమంలో భారత్ కీలక చర్చలకు సిద్ధమైంది. భారత్-చైనా సైనిక అధికారుల మధ్య 11వ రౌండ్ చర్చలు శుక్రవారం జరగనున్నాయి.. అమెరికాలో మరో దారుణం: టెక్సాస్ కాల్పుల్లో ప్రాణనష్టం -గన్‌ కల్చర్‌పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PRowat

Related Posts:

0 comments:

Post a Comment