న్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా కొద్దిరోజులుగా దేశ రాజధానిలో కొనసాగుతున్న నిరసన ప్రదర్శనలకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) మద్దతు ప్రకటించింది. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లు ఇన్ని రోజులూ ప్రకటనలకు మాత్రమే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ.. బరిలోకి దిగింది. ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొంది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35DiCMI
బరిలో దిగిన కాంగ్రెస్: ప్రియాంకా గాంధీ మౌనపోరాటం: ఇండియా గేట్ వద్ద.. !
Related Posts:
యాక్టర్..పార్టనర్ : పవన్ ను జగన్ పేరుతో పిలవరా :పొలిటిషియన్ గా గుర్తించరా : ఎందుకంటే..!వైసిపి అధినేత జగన్ కొంత కాలంగా జనసేన అధినేత పవన్ ను ఎక్కడా పేరు పెట్టి ప్రస్తావించటం లేదు. కేవలం పవన్ ను యాక్టర్..చంద్రబాబు పార్టనర్ అ… Read More
కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు 11సార్లు సర్జికల్ స్ట్రైక్స్..! మోదీకి 150 సీట్లు దాటవన్నకేసీఆర్..!మిర్యాలగూడ/హైదరాబాద్ : దేశంలో ఈ ఎన్నికల్లో బీజేపీ 150 సీట్లు కూడా దాటవని టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ కు … Read More
భార్య పోరు పడలేక.. 62 ఏళ్లు మూగ,చెవిటివాడిగా నటించిన భర్త..! ఆస్కార్ కు మించి అవార్డ్ ఇవ్వొచ్చు.!!అమెరికా/హైదరాబాద్ : భార్య మాటలు వినపడినా వినపడనట్లుగా, ఆమెతో మాట్లాడకుండా 62 ఏళ్లు చెవిటి, మూగవాడిగా నటించిన ఆ భర్తకు ‘ఆస్కార్' ఇచ్చినా తక్కువే. ఇంత… Read More
మోహన్ బాబు మొదటి టార్గెట్ లోకేష్ బాబే ... మంగళగిరిలో మోహన్ బాబు ప్రచారం అందుకేఏపీ మంత్రి నారా లోకేష్ టార్గెట్ గా వైసీపీ నేతలు ప్రచారం కొనసాగిస్తున్నారు. వైసీపీలో ముఖ్య నాయకులు ఎవరైనా ముందుగా మంగళగిరి నుండి ప్రచారం చెయ్యటానికి ఆస… Read More
గులాబీ మంత్రులకు, నేతలకు ప్రగతి భవన్ నుండి హెచ్చరికలు .. రీజన్ ఇదేతెలంగాణలో జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్న టిఆర్ఎస్ పార్టీ మంత్రులకు, ముఖ్య నేతలకు గులాబీ బాస్ కెసిఆర్ హెచ్చరికలు … Read More
0 comments:
Post a Comment