గత ప్రభుత్వ హయాంలో ఏపీలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయని చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం వల్ల పల్లెలు కన్నీరు పెట్టాయని ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడారు. అంతేకాదు ఏపీలో మద్యం వల్ల జరిగిన నష్టానికి బాధ్యుడు చంద్రబాబేనని, ఎన్నో కుటుంబాలలో కన్నీరు నింపిన ఆ పాపం చంద్రబాబుదే నని ఎమ్మెల్యే విడుదల రజిని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35uuT67
ఆరోగ్యానికి సారా హానికరం .. ఆంధ్రరాష్ట్రానికి నారా హానికరం అన్న ఎమ్మెల్యే విడదల రజినీ
Related Posts:
Coronavirus: క్వారంటైన్ లో ఆంటీ ఎర్రగా బుర్రగా ఉందని రేప్, నేను డాక్టర్, వినాలి, మసాజ్ చేస్తే !ముంబై/ పాన్ వెల్: కరోనా వైరస్ (COVID 19) లక్షణాలు ఉన్నాయని క్వారంటైన్ లో 40 ఏళ్ల ఆంటీ చికిత్స పొందుతున్నది. త్వరగా వ్యాధి నయం కావాలని, తాను ఇంటికి వెళ… Read More
జే ట్యాక్స్ టార్గెట్ 25 వేల కోట్లు: కరోనా వ్యాప్తి నిలయాలుగా వైన్ షాపులు: నారా లోకేశ్ (వీడియో)ఏపీలో కరోనా వైరస్ కేసులు భారీగా రికార్డవుతున్నాయి. గత మూడురోజులుగా రోజు 2 వేల పైచిలుకు పాజిటివ్ కేసులు వస్తున్నాయి. దీంతో ఆందోళన నెలకొంది. అయితే వైన్ … Read More
3,207 లీటర్ల మద్యం, రూ.72 లక్షలు: 14 వేల బాటిళ్లను రోడ్ రోలర్తో తొక్కించేశారు, ఏపీలోనే..(వీడియో)అప్పట్లో ఒక వీడియో వైరలైంది. మందు బాటిళ్లను వరుసగా పెట్టి రోడ్డు రోలర్తో తొక్కిస్తారు. ఆ వీడియో చూసిన మందుబాబుల గుండె తరుక్కుపోయింది. అయితే చాన్నాళ్ల… Read More
జేపీ నడ్డాతో రఘురామ భేటీ: ఏపీలో పాలనపై విమర్శలు ..జపింగ్ ఖాయమైందా..?ఢిల్లీ: గత కొద్ది రోజులుగా అధికారిక వైసీపీకి కొరకరాని కొయ్యగా మారారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు. ఇప్పటికే ఆయనపై లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు… Read More
టీటీడీలో కరోనా కల్లోలం.. కాసేపట్లో నిర్ణయం... జగన్ ఆర్డర్ కోసం వెయిటింగ్...తిరుమలలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తిరుమల ఆలయ పెద్ద జీయ్యంగార్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇటీవలి కాలంలో అర్చకులలో చాలా మంది కరోనా బారిన … Read More
0 comments:
Post a Comment