గత ప్రభుత్వ హయాంలో ఏపీలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు జరిగాయని చంద్రబాబు నాయుడు పాలనలో మద్యం వల్ల పల్లెలు కన్నీరు పెట్టాయని ఎక్సైజ్ చట్టం సవరణ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడుదల రజిని మాట్లాడారు. అంతేకాదు ఏపీలో మద్యం వల్ల జరిగిన నష్టానికి బాధ్యుడు చంద్రబాబేనని, ఎన్నో కుటుంబాలలో కన్నీరు నింపిన ఆ పాపం చంద్రబాబుదే నని ఎమ్మెల్యే విడుదల రజిని పేర్కొన్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35uuT67
Monday, December 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment