ఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో ప్రధాని మోడీ స్పందించారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ఆందోళనలు దురదృష్టకరమని అన్నారు. ఆందోళనలు చాలా ఆవేదనకు గురిచేస్తున్నాయని ప్రధాని మోడీ అన్నారు. ప్రజాస్వామ్యంలో ఏ అంశంపైనైనా సరే డిబేట్, చర్చలు పెట్టి అసమ్మతిని తెలపాలే తప్ప ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసి ప్రజాజీవనంను డిస్టర్బ్ చేయడం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36LuQDv
Monday, December 16, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment