Sunday, March 7, 2021

Women's Day: రైతుల ఆందోళనలకు మహిళల సారథ్యం: ఢిల్లీ వైపు వేలమంది

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ చట్టాలకు నిరసనగా సుదీర్ఘకాలం పాటు ఆందోళనలు, దీక్షలను నిర్వహిస్తోన్న రైతులకు ఇక మహిళలు అండగా నిలువబోతోన్నారు. ఈ నిరసన ప్రదర్శనలకు నేతృత్వాన్ని వహించబోతోన్నారు. దీనికోసం వేలాది మంది రైతులు దేశ రాజధాని వైపు కదిలారు. కాస్సేపట్లో వారు రైతు ఉద్యమంలో పాల్గొనబోతోన్నారు. వారిని అడ్డగించడానికి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PIzkHH

Related Posts:

0 comments:

Post a Comment