నిర్మల్ జిల్లాలోని భైంసా మరోసారి అల్లర్లతో అట్టుడికింది. ఆదివారం(మార్చి 7) రాత్రి పట్టణంలోని జుల్ఫీకర్ గల్లీలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కొంతమంది అల్లరి మూకలు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఇద్దరు రిపోర్టర్లు,ఇద్దరు పోలీసులు,ఏడుగురు స్థానికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qtniyq
భైంసాలో మళ్లీ అల్లర్లు.. రెండు వర్గాల ఘర్షణ... కత్తిపోట్లకు గురైన రిపోర్టర్... భగ్గుమన్న బండి సంజయ్...
Related Posts:
టీటీడీ జేఈఓ భాస్కర్ ఆకస్మిక బదిలీ: బోర్డు రాజకీయాలకు ఆయన బలి అయ్యారా?పరమ పవిత్ర పుణ్యక్షేత్రం, కలియుగ వైకుంఠంలా భావించే తిరుమలలో అయిదేళ్లుగా వరుసగా అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. స్వామివారి తిరువాభరణాలు, పింక్ డైమండ్ చో… Read More
కన్యత్వ పరీక్షలను నేరంగా పరిగణిస్తాం.. హెచ్చరించిన ప్రభుత్వంముంబై: వర్జినిటీ టెస్టులకు సంబంధించి మహారాష్ట్ర ప్రభుత్వం కన్నెర్ర చేసింది. కొత్తగా పెళ్లైన మహిళకు కన్యత్వ పరీక్షలు చేసిన వార్త వెలుగులోకి రావడంతో మహా… Read More
చెత్త వేస్తే 'ఛాయ్' వచ్చే డామ్ డామ్..! (వీడియో)ప్రయాగ్ రాజ్ : కుంభ మేళాకు దేశవిదేశాల నుంచి భక్తులు క్యూ కడుతున్నారు. గంగానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తూ భక్తి పారవశ్యంలో మునిగితేలుతున్నారు. ఆ క్రమంలో … Read More
కిసాన్ సమ్మాన్ : ఇచ్చేది మూరెడు.. చెప్పేది బారెడు.. అసలు అర్హులెవరు?ఢిల్లీ : మధ్యంతర బడ్జెట్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తెరపైకి తెచ్చిన పీఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకం కింద ఎవరు అర్హులు? మార్గదర్శకాల ముసాయిదాలో కేంద్రం ఏ… Read More
ముహూర్తం ఖరారు , 14 న జగన్ - కేసీఆర్ కలిసేది అక్కడే : ఫిక్స్ చేస్తారా..!ఏపి-తెలంగాణ ప్రజల్లో ఆసక్తి కలిగించే పరిణామం. ఈ నెల 14న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏపికి రానున్నారు. ఏపి లో ఎన్నికల వేడి మొదలైంది. ఏపి ఎన్నిక… Read More
0 comments:
Post a Comment