నిర్మల్ జిల్లాలోని భైంసా మరోసారి అల్లర్లతో అట్టుడికింది. ఆదివారం(మార్చి 7) రాత్రి పట్టణంలోని జుల్ఫీకర్ గల్లీలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కొంతమంది అల్లరి మూకలు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఇద్దరు రిపోర్టర్లు,ఇద్దరు పోలీసులు,ఏడుగురు స్థానికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qtniyq
భైంసాలో మళ్లీ అల్లర్లు.. రెండు వర్గాల ఘర్షణ... కత్తిపోట్లకు గురైన రిపోర్టర్... భగ్గుమన్న బండి సంజయ్...
Related Posts:
పంజాబ్ తరహా మోడల్ అనుసరించండి, సీఎంలకు ప్రధాని మోడీ దిశానిర్దేశంపంజాబ్ తరహాలో ఇతర రాష్ట్రాలు, కేంద్రప్రాంత పాలిత రాష్ట్రాలు అనుసరించాలని ప్రధాని నరేంద్ర మోడీ కోరారు. పంజాబ్లో మాస్క్ లేకుండా బయటకు వచ్చేందుకు అనుమతి… Read More
అసెంబ్లీలో మళ్లీ మూడు రాజధానుల బిల్లుల ఆమోదం- రేపు మండలికి...ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లులను అసెంబ్లీ మరోసారి ఆమోదించింది. గతంలో ఇవే బిల్లులను సుదీర్ఘంగా చర్చించి ఆమ… Read More
జగన్ పై లోకేష్ సెటైర్ ... ఇంట్లో పబ్జీ .. అసెంబ్లీలో లాలీజో అంటూ నిద్రఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండు రోజుల పాటు జరగనున్న ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నేడు బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇక బడ్జెట్ సమ… Read More
మనమెంతో బెటర్: భవిష్యత్ బాగుంటుందని ప్రధాని మోడీ, సీఎంల భేటీలో కీలక వ్యాఖ్యలున్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కట్టడి కోసం జూన్ 30 తర్వాత ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. జూ… Read More
రాసలీలలకు రాత్రికి రమ్మని చెప్పిన తిలకవతి, ఏదో చెయ్యమంటే... రాడ్ తో రాక్షసుడు, ఆమె భర్త, ఇతని భార్య!కోయంబత్తూరు/ చెన్నై: మహిళకు వివాహం అయ్యి ఇద్దరు పిల్లలు ఉన్నారు. చికెన్ సెంటర్ లో భారీగా డబ్బులు సంపాధిస్తున్న వ్యక్తికి పెళ్లి జరిగి ఇద్దరు పిల్లలు ఉ… Read More
0 comments:
Post a Comment