Sunday, March 7, 2021

భైంసాలో మళ్లీ అల్లర్లు.. రెండు వర్గాల ఘర్షణ... కత్తిపోట్లకు గురైన రిపోర్టర్... భగ్గుమన్న బండి సంజయ్...

నిర్మల్ జిల్లాలోని భైంసా మరోసారి అల్లర్లతో అట్టుడికింది. ఆదివారం(మార్చి 7) రాత్రి పట్టణంలోని జుల్ఫీకర్ గల్లీలో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. కొంతమంది అల్లరి మూకలు వాహనాలకు నిప్పంటించారు. ఈ దాడిలో ఇద్దరు రిపోర్టర్లు,ఇద్దరు పోలీసులు,ఏడుగురు స్థానికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qtniyq

Related Posts:

0 comments:

Post a Comment