కరోనా నియంత్రణ విషయం అటుంచితే దేశంలోనూ అటు రాష్ట్రంలోనూ ఖజానా ఖాళీ అవుతుంది. ఆర్ధిక సంవత్సరం ప్రధమార్ధంలోనే భారీ అప్పు చేస్తున్న కేంద్ర సర్కార్ కు రాష్ట్రాల నుండి విజ్ఞప్తుల వెల్లువ కొనసాగుతుంది. డబ్బుల్లేవ్.. దయచేసి సహాయం చెయ్యండి అంటూ ఇప్పటికే పలు రాష్ట్రాలు కేంద్ర సహాయం కోరుతున్నాయి. తాజాగా ఆ కోవలోకి ఏపీ చేరింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3aENOhr
డబ్బుల్లేవ్ .. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఇవ్వండి : కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ మిథున్ రెడ్డి
Related Posts:
నెల్లూరు జిల్లాలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా బహిరంగ సభ: పవన్ కల్యాణ్ డుమ్మా: బెనిఫిట్ ఎవరికినెల్లూరు: తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ.. ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఒక్క అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్… Read More
తిరుపతి ఉపఎన్నికకు కరోనా ముప్పు-జగన్, పవన్ దూరం-మొండిగా చంద్రబాబుఈ నెల 17న జరగాల్సిన తిరుపతి ఉపఎన్నికను కరోనా భయాలు వెంటాడుతున్నాయి. కరోనా లక్షణాలతో ఇప్పటికే పలువురు కీలక నేతలు ప్రచారానికి దూరమయ్యారు. కీలకమైన తిరుపత… Read More
రంజిత్ రామచంద్రన్: నైట్ వాచ్మెన్ నుంచి ఐఐఎంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా.. గుడిసె నుంచి మొదలైన జర్నీ...పేదరికం నేర్పించే పాఠాలు జీవితంలో కసిని పెంచుతాయి... చీకట్లోనే మగ్గిపోకుండా వెలుతురు వైపు నడిపించే ఆలోచనలను పుట్టిస్తాయి... సాధించాలన్న పట్టుదలను నరనర… Read More
తిరుపతి ఉపఎన్నిక వేళ... జనసేనకు షాక్... పవన్పై అసంతృప్తితో సీనియర్ నేత రాజీనామా...తిరుపతి ఉపఎన్నిక వేళ జనసేన పార్టీకి ఊహించని షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత,మాజీ ఎమ్మెల్సీ మాదాసు గంగాధరం పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఒక్కర… Read More
వకీల్సాబ్ టికెట్ల రేట్లపై పట్టువీడని థియేటర్లు- ఏపీ హైకోర్టులో హౌస్మోషన్ పిటిషన్పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ఏపీలో రాజకీయ రంగు పులుముకున్న నేపథ్యంలో ఈ చిత్రాన్ని కొనుక్కున్న బయ్యర్లు, ఎగ్జిబిటర్లు, థియేటర్ల యాజమాన్యాల… Read More
0 comments:
Post a Comment