న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలు కొనసాగించడానికి వీలుగా ముందస్తు టికెట్ల బుకింగ్ను ఆరంభించినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టికెట్ల రిజర్వేషన్ను ఆరంభించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. టికెట్ల జారీ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పటికీ.. ప్రయాణపు తేదీ మీద అనిశ్చితి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X7rkBQ
Friday, April 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment