న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్లో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఈ నెల 15వ తేదీ నుంచి రైల్వే ప్రయాణాలు కొనసాగించడానికి వీలుగా ముందస్తు టికెట్ల బుకింగ్ను ఆరంభించినట్లు వచ్చిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. టికెట్ల రిజర్వేషన్ను ఆరంభించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని పేర్కొంది. టికెట్ల జారీ ప్రక్రియను కొనసాగిస్తున్నప్పటికీ.. ప్రయాణపు తేదీ మీద అనిశ్చితి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2X7rkBQ
రైల్వే టికెట్ల బుకింగ్పై క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం: మరి కొంత సమయం పట్టొచ్చంటూ..
Related Posts:
చేతకాకపోతే ఆ పని చేయండి: కావాలంటే ప్రజంటేషన్ ఇస్తా: జగన్ సర్కార్కు సీబీఐ మాజీ చీఫ్ సలహాఅమరావతి: రాష్ట్రంలో వరుసగా కొనసాగుతోన్న దేవాలయాలపై దాడులు, విగ్రహాల విధ్వంసం ఉదంతంపై రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, సీబీఐ మాజీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఎం నాగేశ… Read More
జగన్ సర్కారు నష్టనివారణ- 40 ఆలయాల పునర్నిర్మాణం- 8న సీఎం శంఖుస్ధాపనఏపీలో వరుసగా చోటు చేసుకుంటున్న విగ్రహాల ధ్వంసం సహా ఇతర దేవాలయాల ఘటనలపై జగన్ సర్కార్ దిద్దుబాటు చర్యలకు దిగుతోంది. తాజా పరిణామాలతో రాష్ట్రంలో భక్తుల మన… Read More
తొండి సంజయ్.. నాలుక చీరేస్తాం బిడ్డా... ఖబడ్దార్... ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ వార్నింగ్...గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఓరుగల్లు రాజకీయం హీటెక్కుతోంది.రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఓరుగల్లులో అడుగుపెట్టడంతో ఒక్కసార… Read More
ఆంధ్రప్రదేశ్లో ‘ఆలయ’ రాజకీయాలు... అసలు ఎక్కడెక్కడ ఏమేం జరిగాయి?ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు హిందూ ఆలయాల చుట్టూ తిరుగుతున్నాయి. ఆలయాల పరిరక్షణలో ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. విగ్రహా… Read More
మరో హిందూ దేవాలయంపై దాడి... ఈసారి గణపతి విగ్రహం ధ్వంసం.. విశాఖలో కలకలం...ఆంధ్రప్రదేశ్లో హిందూ దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఓవైపు ఈ దాడులను ఖండిస్తూ విపక్ష పార్టీల నిరసనలు,ఆందోళనలతో రాష్ట్రం అట్టుడ… Read More
0 comments:
Post a Comment