Friday, April 3, 2020

కరోనా: కర్ఫ్యూ పట్టని పేపర్ ప్లేట్ ఫ్యాక్టరీ, యథేచ్చగా పని, మైనర్లతో గొడ్డు చాకిరీ.. రైడ్...

కరోనా వైరస్‌తో పాజిటివ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ఉండగా.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ప్యూ అమల్లో ఉంది. కానీ కొన్ని సంస్ధలు మాత్రం యధేచ్చగా నడస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ మాటలను లెక్కచేయడం లేదని తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2xIO1S0

Related Posts:

0 comments:

Post a Comment