ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రంగాన్ని ఆదుకొంటామని ఏపీ సర్కార్ మరోసారి స్పష్టంచేసింది. రొయ్యల రైతులు దళారుల మాటలను నమ్మొద్దని సూచించింది. ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ప్రతీ ఒక్క ఆక్వా రైతుకు మద్దతు ధర ఇస్తామని మంత్రి స్పష్టంచేశారు. రైతుల సమస్యలపై సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bZhCpl
కరోనా: దళారులను నమ్మొద్దు, ఆక్వా రైతులకు మంత్రి మోపిదేవి సూచన, ఉత్పత్తి దెబ్బతినకుండా..
Related Posts:
మసూద్ ఇంట్రెస్టింగ్ స్టోరీ: భారత్కు ఎలా వచ్చాడు...ఎక్కడున్నాడు.. ఎలా చిక్కాడు...ఎలా విడుదలయ్యాడు..?పుల్వామా ఉగ్రదాడుల వెనక మాస్టర్ బ్రెయిన్ మసూద్ అజార్ గుజరాత్కు చెందిన వాడా...? పాకిస్తాన్లో తలదాచుకుంటున్న ఈ నరరూప రాక్షసుడు భారత్లోకి ఎప్పుడు వచ్చ… Read More
తప్పు చేసి తప్పించుకోవాలని: సాక్ష్యాలు మాయం చేసారు: చిన్నాన్న హత్య జరిగితే కరుణ లేదు..సీయంవైయస్ వివేకానంద రెడ్డి హత్య ఉదంతం పై ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేసారు. తప్పు చేసి తప్పించుకోవాలనే ఉద్దేశంతో నే సాక్ష్యాలు మాయం చ… Read More
'కాంగ్రెస్ ఖాళీ అవుతుంది': మరో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు షాకిస్తారా, టీఆర్ఎస్తో చర్చలు?హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెరాస… Read More
న్యూజిలాండ్ కాల్పులు: 9 మంది భారతీయులు మిస్సింగ్... అందులో ఒకరు హైదరాబాదీక్రైస్ట్ చర్చ్ : న్యూజిలాండ్లోని క్రైస్ట్ చర్చ్ మసీదులో ఉగ్రవాది జరిపిన కాల్పుల్లో 49 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.ఇందులో 9 మంది భారతీయు అదృశ్యమ… Read More
గొడ్డలితో అతికిరాతంగా హత్యచేశారు...సీబీఐతో విచారణ జరిపించాలి: జగన్పులివెందుల: వైయస్ వివేకానందరెడ్డిది ముమ్మాటికీ హత్యే అని వైసీపీ అధినేత వైయస్ జగన్ అన్నారు. తన చిన్నాన్న వైయస్ వివేకానంద రెడ్డి అత్యంత సౌమ్యుడని చెప్పి… Read More
0 comments:
Post a Comment