ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఆక్వా రంగాన్ని ఆదుకొంటామని ఏపీ సర్కార్ మరోసారి స్పష్టంచేసింది. రొయ్యల రైతులు దళారుల మాటలను నమ్మొద్దని సూచించింది. ఆక్వా ఉత్పత్తులు దెబ్బతినకుండా ముఖ్యమంత్రి జగన్ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు. ప్రతీ ఒక్క ఆక్వా రైతుకు మద్దతు ధర ఇస్తామని మంత్రి స్పష్టంచేశారు. రైతుల సమస్యలపై సీఎం జగన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bZhCpl
Friday, April 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment