చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జాతీయ పార్టీల అగ్ర నేతలు తమిళనాడులో చక్కర్లు కొడుతోన్నారు. ఎన్నికల వేళ..ఆయా పార్టీల నేతలు ఓటర్లపై వరాల జల్లును కురిపిస్తోన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ఎడతెగని హామీలు ఇస్తోన్నారు. అధికారంలోకి రావడానికి తమవంతు ప్రయత్నాలను చేస్తోన్నారు. ప్రతిపక్ష డీఎంకే.. మహిళా ఓటుబ్యాంకును
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OxfNsW
మహిళలకు కీలక హామీ: రేషన్ కార్డు ఉంటే చాలు.. ప్రతినెలా నగదు: మేనిఫోస్టో ఛాంపియన్
Related Posts:
చైనాకు నిద్ర లేకుండా చేసిన భారత ఆర్మీ: ఫింగర్ 4 ఆధీనంలో ఉన్నా ఏంచేయలేని డ్రాగన్న్యూఢిల్లీ: కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా బలగాలకు ఎప్పటికప్పుడు గట్టి సమాధానమే చెబుతోంది భారత సైన్యం. మూడ్రోజుల క్రితం మన సరిహద్దులోకి దూసుకొచ్చేందు… Read More
Must Read: మొసలి నోట్లో తమ్ముడు.. అన్న భీకర పోరు.. చివరికి ఏం జరిగింది..?రెండ్రోజుల క్రితం పంజాబ్లోని జలంధర్లో ఒక 15 ఏళ్ల బాలిక తన మొబైల్ ఫోన్ను దొంగలించేందుకు ప్రయత్నించిన ఇద్దరి దొంగలను ఎదుర్కొన్న తీరుపై దేశవ్యాప్తంగా … Read More
క్వారంటైన్లో ఉన్న రోగులకు రూ. 2 వేలు ఇవ్వలేదే?: ఏపీ సర్కారును చంద్రబాబు నిలదీతఅమరావతి: రాష్ట్రంలో కరోనా కట్టడి చేయడంలో ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు విమర్శించారు. కరోనా విషయంలోఏపీ … Read More
nagaraju: కదులుతోన్న డొంక.. కలెక్టర్, ఆర్డీవో పేర్లు తెరపైకి.. వరంగల్ నుంచి రూ.కోటి నగదుకీసర మాజీ తహశీల్దార్ నాగరాజు కోటి రూపాయల అవినీతి కేసు కీలక మలుపు తిరిగింది. విచారణలో నాగరాజు సంచలన విషయాలు వెల్లడించారు. నిందితుల కస్టడీ వాంగ్మూలాన్ని… Read More
ఏపీలో వరుసగా ఎనిమిదోరోజు 10 వేల కేసులు- 75 మంది మృతి...తూర్పున కల్లోలం...ఏపీలో కరోనా కల్లోలం నిరాటంకంగా కొనసాగుతోంది. పది రోజుల క్రితం కాస్త శాంతించాయని భావించినా కొత్త కేసుల ఉధృతి మళ్లీ పెరిగింది. వరుసగా ఎనిమిదోరోజు రాష్ట్… Read More
0 comments:
Post a Comment