Sunday, March 7, 2021

మహిళలకు కీలక హామీ: రేషన్ కార్డు ఉంటే చాలు.. ప్రతినెలా నగదు: మేనిఫోస్టో ఛాంపియన్

చెన్నై: తమిళనాడులో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. అన్ని పార్టీల నేతలు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. జాతీయ పార్టీల అగ్ర నేతలు తమిళనాడులో చక్కర్లు కొడుతోన్నారు. ఎన్నికల వేళ..ఆయా పార్టీల నేతలు ఓటర్లపై వరాల జల్లును కురిపిస్తోన్నారు. ఓటర్లను ఆకర్షించడానికి ఎడతెగని హామీలు ఇస్తోన్నారు. అధికారంలోకి రావడానికి తమవంతు ప్రయత్నాలను చేస్తోన్నారు. ప్రతిపక్ష డీఎంకే.. మహిళా ఓటుబ్యాంకును

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OxfNsW

Related Posts:

0 comments:

Post a Comment