హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కరోనావైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మూడు చింతలపల్లతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్ జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేసుకున్నారు. దీంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yzTdBr
Tuesday, August 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment