Tuesday, August 31, 2021

అంజన్ కుమార్ యాదవ్‌కు కరోనా పాజిటివ్: అపోలోలో వెంటిలేటర్‌పై చికిత్స

హైదరాబాద్: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కరోనావైరస్ బారినపడ్డారు. ప్రస్తుతం ఆయన అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల మూడు చింతలపల్లతిలో జరిగిన కాంగ్రెస్ పార్టీ దళిత, గిరిజన దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత అంజన్ కుమార్ యాదవ్ జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో కరోనా పరీక్షలు చేసుకున్నారు. దీంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yzTdBr

Related Posts:

0 comments:

Post a Comment