Sunday, March 7, 2021

టీడీపీ మాజీ ఎంపీ మాగంటి బాబు కుమారుడు రాంజీ కన్నుమూత: అవయవదానం

ఏలూరు: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏలూరు లోక్‌సభ మాజీ సభ్యుడు మాగంటి బాబు కుమారుడు మాగంటి రాంజీ కన్నుమూశారు. ఆయన వయస్సు 37 సంవత్సరాలు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. విజయవాడలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాంజీ అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు అంగీకరించారు. ఆయన భౌతికకాయాన్ని కాస్సేపట్లో ఏలూరులోని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qyXHV7

Related Posts:

0 comments:

Post a Comment