వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 64 లక్షల మంది రైతు కుటుంబాలకు రుణవిముక్తి కల్పించారని వైఎస్ షర్మిల అన్నారు. రైతులకు ఉచిత విద్యుత్ అందించాలని తొలుత ఆలోచన చేసిందే మన వైయస్ఆర్ అని తెలిపారు. రైతులు రాజు చేయాలనేదే ఆయన సంకల్పం. రైతులకు పెట్టుబడి తగ్గించి, రాబడి పెంచేలా చేశారు. రైతులకు అన్ని విషయాల్లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jyw79S
Tuesday, August 31, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment