ఆప్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడుతున్నాయి. ఆగస్ట్ 31వ తేదీన తమ బలగాలు వెనక్కి వెళతాయని ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాకెట్ లాంచర్లతో దాడి జరగడంతో కలకలం రేగింది. డ్రోన్ దాడులతో పౌరులు కూడా చనిపోయిన పరిస్థితి. దీనిని అమెరికా తీవ్రంగా ఖండించింది. సోమవారం అమెరికా చాలా మంది సిబ్బంది, ప్రజలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ysKBg0
Monday, August 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment