ఆప్గనిస్తాన్ నుంచి అమెరికా సేనలు తిరుగుముఖం పడుతున్నాయి. ఆగస్ట్ 31వ తేదీన తమ బలగాలు వెనక్కి వెళతాయని ఆ దేశం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాకెట్ లాంచర్లతో దాడి జరగడంతో కలకలం రేగింది. డ్రోన్ దాడులతో పౌరులు కూడా చనిపోయిన పరిస్థితి. దీనిని అమెరికా తీవ్రంగా ఖండించింది. సోమవారం అమెరికా చాలా మంది సిబ్బంది, ప్రజలను
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ysKBg0
కాచుకొని కూర్చొన్న తాలిబాన్లు.. నేటితో ముగియనున్న అమెరికా గడువు
Related Posts:
గుడ్న్యూస్: ఆర్టీ పీసీఆర్ రూల్ ఎత్తివేసిన ఢిల్లీ.. ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలుడిల్లీ సర్కార్ తెలుగు రాష్ట్రాల ప్రజలకు తీపి కబురు అందజేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీ పీసీఆర్ టెస్టులు తప్పనిసరిగా చేయాల… Read More
నో రిజిస్ట్రేషన్.. నేరుగా కేంద్రాలకు వెళ్లి వ్యాక్సిన్.. కేంద్రం కీలక ప్రకటనకరోనా వ్యాక్సినేషన్ గురించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇకపై 18 ఏళ్లు నిండిన వారు కరోనా వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి నేరుగా డోసులు పొందవచ్చన… Read More
విశాఖలో భూ కబ్జాలు.. టీడీపీపై అంబటి ఆరోపణలువిశాఖలో టీడీపీ నేతలు భారీగా భూకబ్జాలు చేశారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని ఆ పార్… Read More
ఈటల నరనరాన స్వార్థమే.. అందుకే బీజేపీలో చేరిక - అనిల్ కూర్మాచలంఈటల రాజేందర్పై ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ సెల్ విరుచుకుపడింది. ప్రజాస్వామ్యంలో ఎవరు ఏదైనా పార్టీలో చేరొచ్చని.. ఈటల రాజేందర్ కూడా చేరొచ్చునని.. కానీ అక్కడి నాయక… Read More
ఆ పాప ఇకలేదు.. ఇంజెక్షన్ కోసం రూ.కోట్లు, క్రౌడ్ ఫండింగ్.. రూ.40 లక్షలు జమరాజస్తాన్ బికనీర్కు చెందిన 7 నెలల చిన్నారి నూర్ ఫాతిమా తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు. ఆమె స్పైనల్ మస్కులర్ అట్రోపీ (ఎస్ఎమ్ఏ) అరుదైన వ్యాధితో … Read More
0 comments:
Post a Comment