హైదరాబాద్: డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. మంగళవారం సినీ దర్శకుడు పూరీ జగన్నాథ్ను సుమారు 10 గంటలపాటు విచారించింది. ఈ విచారణలు పలు కోణాల్లో పూరీకి ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఇప్పటికే ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3mPKXLy
పూరీ జగన్నాథ్ను సుదీర్ఘంగా విచారించిన ఈడీ: ఈ కేసుతో సంబంధం లేదంటూ బండ్ల గణేష్
Related Posts:
విశాఖకు రాజధాని తరలింపు ప్రక్రియకు ముహూర్తం ఫిక్స్.. కౌంట్డౌన్ బిగిన్స్విశాఖపట్నం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో సాధించిన ఘన విజయం.. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెట్టింపు ఉత్సాహాన్ని ఇచ్చింది.… Read More
తెలంగాణ జంబో బడ్జెట్.. కాస్సేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న హరీష్ రావుహైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ రూపొందించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం … Read More
తెలంగాణ జంబో బడ్జెట్.. కాస్సేపట్లో అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న హరీష్ రావుహైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరానికి కేసీఆర్ సర్కార్ రూపొందించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక శాఖ మంత్రి టీ హరీష్ రావు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఈ ఉదయం … Read More
15 చోట్ల వరుస బాంబు పేలుళ్లు: పోలీసులు అమర్చిన సీసీటీవీలు ధ్వంసం: తీవ్ర ఉద్రిక్తతకోల్కత: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా కొనసాగుతోన్న వేళ.. పశ్చిమ బెంగాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార తృణమూల్ కాంగ్రెస్, భారత… Read More
తెలంగాణలో కలకలం- మళ్లీ కరోనా వ్యాప్తి -కొత్తగా 247 కేసులు, ముగ్గురు మృతిదక్షిణాదిలో కరోనా వైరస్ ప్రభావం అతి తక్కువగా ఉందని భావిస్తోన్న తెలంగాణలో మళ్లీ కొత్త కేసులు పెరుగుతుండటం కలవరం పుట్టిస్తున్నది. ఒక దశలో మరణాలేమీ లేకుం… Read More
0 comments:
Post a Comment