తెలంగాణలో భారీగా ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. జిల్లా కలెక్టర్లకు స్థానచలనం జరిగింది. వెయిటింగ్ లో ఉన్న అధికారులకు కూడా పోస్టింగులు ఇచ్చింది. ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం 14 మంది ఐఏఎస్లను బదిలీ చేసింది. రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాలకు కొత్త కలెక్టర్లు నియమితులయ్యారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్ గా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3sXtode
Monday, August 30, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment