భారతదేశంలో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి . రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు ఆందోళనకర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో రోజువారీ కేసులు పెరుగుదల రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. దీంతో మళ్ళీ లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది . అయితే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు యుద్ధ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lRhyxM
కరోనా ప్రళయం .. 59వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షల మార్కు దాటిన యాక్టివ్ కేసులు
Related Posts:
జగన్ వక్ర బుద్ధి మారడం లేదు,‘సైబరాబాద్’ ఎందుకు తీసుకోలేదు?: లోకేష్ విమర్శలుఅమరావతి: ఏపీ రాజధాని విషయంలో బోస్టన్ కమిటీ సమర్పించిన నివేదికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా తీవ్రంగా స్ప… Read More
ట్యాంక్బండ్పై ముస్లింల గర్జన, సీఏఏ; ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గళమెత్తిన యువత...పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజిష్టర్కు వ్యతిరేకంగా హైదరాబాద్లో ముస్లింలు భారీ ర్యాలీ తీశారు. ఇందిరాపార్క్ నుంచి ట్యాంక్ బండ్ పైకి వేలాది మంది… Read More
సీఏఏని అమలుచేయకపోతే... రాష్ట్రపతి పాలన తప్పదు : బీజేపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలుపౌరసత్వ సవరణ చట్టం(CAA)ను అమలుచేసే విషయంలో బీజేపీ స్పష్టమైన వైఖరితో ఉంది. విపక్ష పార్టీలన్నీ కలిసొచ్చినా సరే సీఏఏ అమలుపై ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గ… Read More
నపుంసకుడిని, మగాడిని కాదు, బాలికలపై లైంగికదాడి ఎలా..? బైక్ నడపటం కూడా రాదు: శ్రీనివాస్ రెడ్డిహాజీపూర్ సైకో మర్రి శ్రీనివాస్ రెడ్డి తెలుసు కదా.. బాలికలను బైక్పై తీసుకెళ్లి, లైంగికదాడి చేసిన ఘటన అప్పట్లో కలకలం రేపింది. దీనికి సంబంధించి పోలీసులు… Read More
నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి.. డెలివరీ సమయంలో కడుపులో గుడ్డ ముక్క మరిచిపోయిన వైద్యులువైద్యుల నిర్లక్ష్యం ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నది. ఓ మహిళకు డెలివరీ చేసిన వైద్యులు.. ఆమె పొత్తికడుపులో హ్యాండ్ కర్చీఫ్ సైజు గుడ్డ ముక్కను మరిచిపోయారు… Read More
0 comments:
Post a Comment