భారతదేశంలో కరోనా కేసులు భయంకరంగా పెరిగిపోతున్నాయి . రోజురోజుకు పెరిగిపోతున్న కేసులు ఆందోళనకర పరిస్థితిని సృష్టిస్తున్నాయి. ప్రస్తుతం ఇండియాలో రోజువారీ కేసులు పెరుగుదల రికార్డ్ బ్రేక్ చేస్తున్నాయి. దీంతో మళ్ళీ లాక్ డౌన్ విధించే పరిస్థితి వస్తుందేమో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది . అయితే కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా నియంత్రణకు యుద్ధ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lRhyxM
కరోనా ప్రళయం .. 59వేలకు పైగా కొత్త కేసులు, 4 లక్షల మార్కు దాటిన యాక్టివ్ కేసులు
Related Posts:
బడ్జెట్ 2021 : మొట్ట మొదటి కేంద్ర బడ్జెట్ ఎంతో తెలుసా?1947-48 ఆర్థిక సంవత్సరానికి గాను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఆర్కే షన్ముఖం చెట్టి 1947 నవంబర్ 26వ తేదీన దీనిని పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది 1947 ఆగస… Read More
నిండు జీవితానికి రెండు చుక్కలు -కొనసాగుతోన్న పల్స్ పోలియో -5ఏళ్లలోపు పిలలకు టీకాలు‘‘నిండు జీవితానికి రెండు చుక్కలు'' నినాదంతో 1995లో దేశవ్యాప్తంగా మొదలైన పల్స్ పోలియో కార్యక్రమం అప్రతిహతంగా కొనసాగుతోంది. ఏటా రెండు సార్లు ఐదేళ్లలోపు … Read More
జయలలిత నెచ్చెలి డిశ్చార్జ్..అయినా: హైదరాబాద్ లేదా బెంగళూరులో రెస్ట్: చెన్నై వెళ్లడంపైబెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జే జయలలిత అనుంగు నెచ్చెలి, ఉద్వాసనకు గురైన ఏఐఏడీఎంకే అధి నాయకురాలు వీకే శశికళ.. డిశ్చార్జ్ అయ్యారు. కొద్దిసేపటి … Read More
పంచాయతీ పోలింగ్లో కీలక మార్పు: తొలిసారిగా ఆ వ్యవస్థ ఇంట్రడ్యూస్: అభ్యర్థులపైఅమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. ఇప్పటికే జగన్ సర్కార్..ఎన్నికల కమిషన్ కార్యాలయం మధ్య కొనసాగుతోన్న విభేదాలు … Read More
పాటూరి రామయ్య : నాలుగుసార్లు ఎమ్మెల్యే.. కానీ, సెంటు స్థలం లేదు.. సొంత ఇల్లూ లేదుపాటూరి రామయ్య నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేశారు. కానీ ఆయనకు సెంటుస్థలం కూడా లేదు. సొంత ఇంటికి కాసింత జాగా కోసం ఆయన ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. ఆయన ప… Read More
0 comments:
Post a Comment