శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడుతున్నారు. శనివారం ఇద్దరిని కాల్చి చంపిన ఉగ్రవాదులు.. ఆదివారం మరో ఇద్దరిని పొట్టనపెట్టుకున్నారు. దక్షిణ కాశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలో కాల్పులతో రెచ్చిపోయిన ఉగ్రవాదులు బీహార్ రాష్ట్రానికి చెందిన ఓ కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. వాన్పో గ్రామంలో నివాసముంటున్న రాజా రిషి దేవ్ ఇంట్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Z5heVl
మరోసారి కాల్పులతో తెగబడ్డ ఉగ్రవాదులు: ఇద్దరు పౌరులు మృతి, మరొకరికి గాయాలు
Related Posts:
ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారుముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యారు. ఆయన కనిపి… Read More
రానే వచ్చేసింది రోహిణి : రెండు వారాల పాటు సూర్య ప్రతాపం-రోళ్లు పగిలే ఎండలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
రఘురామ మరో ట్విస్ట్- అప్పుడే డిశ్చార్జ్ వద్దు-ఆస్పత్రి బయట ఏపీ పోలీసులు-కమాండర్కు లేఖవైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. నిన్న మొన్నటి వరకూ బెయిల్ కోసం తీవ్రప్రయత్నాలు చేసి చివరకు సుప్రీంకోర్టులో దాన్ని సాధి… Read More
విశాఖ ఏజెన్సీలో పెను విషాదం: ఎనిమిది మంది గల్లంతు: ఒకరి మృతదేహం లభ్యంవిశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో సీలేరు నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుమంది … Read More
మే 28న వాషింగ్టన్లో జైశంకర్, బ్లింకెన్ భేటీ- భారత్కు కోవిడ్ సాయం, క్వాడ్పైనే చర్చభారత్, అమెరికా విదేశాంగమంత్రుల మధ్య ఈ వారంలో జరిగే కీలక భేటీ అజెండా ఖరారైంది. ఇందులో భారత్కు కోవిడ్ సాయంతో పాటు క్వాడ్ సమావేశంపైనా చర్చించనున్నట్ల… Read More
0 comments:
Post a Comment