విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం కేంద్రం తీసుకున్న నిర్ణయం గత ఎన్నికల తర్వాత నుంచి మౌన వ్రతం చేస్తున్న టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాస్కు రాజకీయగా ఊపిరిపోసింది. నిన్న మొన్నటివరకూ వైసీపీ గూటికి చేరాలా లేక బీజేపీ తలుపు తట్టాలా అని ఎదురుచూపులు చూసిన గంటా.. కేంద్ర నిర్ణయంతో ఒక్కసారిగా యాక్టివ్ అయిపోయారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37b1XmK
వైజాగ్ స్టీల్పై గంటా బిగ్ స్కెచ్- రాజీనామా, నాన్ పొలిటికల్ జేఏసీతో వైసీపీకి సవాల్- టార్గెట్ అదే
Related Posts:
న్యూ ఇయర్ విషెస్ చెప్తే.. ఆ శిక్ష తప్పదు : చిలుకూరు ఆలయ అర్చకుడి హెచ్చరికకొత్త సంవత్సరంలో అడుగుపెట్టడానికి మరికొద్ది గంటలే సమయం ఉన్న తరుణంలో.. యూత్ అంతా న్యూ ఇయర్ ఫీవర్తో ఊగిపోతోంది. సామాన్యులు మొదలు సెలబ్రిటీల వరకు సోషల్ … Read More
విశాఖలో జగన్ ఎంత భూమి కొన్నాడో తెలుసా? రాసే దమ్ముందా?రెండు వారాలుగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు రోడ్లమీదికొచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి, టీడీ… Read More
today gold price: బంగారం కొనేందుకు ఇదే మంచి సమయం: ఎందుకంటే.?న్యూఢిల్లీ: గత కొద్ది కాలంగా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం గత మూడేళ్ల కాలంలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దశాబ్దకాలంలో ఈ ఏడాది … Read More
కాశ్మీర్ కమ్యూనికేషన్ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం..జమ్మూకాశ్మీర్లో మొబైల్ ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలన… Read More
పంజాగుట్ట సెంటర్ లో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళ..కాసేపట్లో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతుండగా.. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట సెంటర్ లో దారుణం జరిగింది. జరిగింది. మంగళవారం సాయంత్రం … Read More
0 comments:
Post a Comment