లోక్సభలో బడ్జెట్ ప్రతిపాదనలు,ప్రతిపక్షాల విమర్శలపై స్పందించిన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీని 'డూమ్స్డే మ్యాన్ ఆఫ్ ఇండియా'గా అభివర్ణించారు. డూమ్స్డే అంటే రాక్షసుడైన ఒక ఫిక్షనల్ క్యారెక్టర్. ఎక్కువగా అమెరికన్ కామిక్ బుక్స్లో వినిపించే పేరు ఇది. ఆ క్యారెక్టర్ ఎప్పుడూ విద్వేషం,విధ్వంసపూరిత ఆలోచనలతో రగిలిపోతుంటుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tPvCf3
రాహుల్ 'డూమ్స్డే మ్యాన్ ఆఫ్ ఇండియా'.. వక్రభాష్యం చెప్తున్నారు... లోక్సభలో ధ్వజమెత్తిన సీతారామన్...
Related Posts:
రక్షణ రంగంలో 74% విదేశీకి అనుమతి - ‘ఆత్మరనిర్భర్ భారత్’పై ప్రధాని మోదీ - అంటే తలుపులు మూయడం కాదు''ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అంటే బయటివాళ్లను లోనికి రానివ్వకుండా మనకు మనం అన్ని తలుపులు మూసేయడం కాదు. ఆత్మనిర్భర్ అసలు ఉద్దేశం.. భారతదేశాన్ని సమర్థవంత… Read More
Salam bhai: హిందూ అమ్మాయిలను దత్తత తీసుకున్న ముస్లీం, పెళ్లి ఎలా చేశాడంటే, గ్రేట్, వైరల్ !ముంబై/ అహ్మద్ నగర్: రాముడు మావాడు, అల్లా మీవాడు అని చీటికిమాటికి పొట్లాడుకుంటున్న ఈ కాలంలో ఓ ముస్లీం సోదరుడు చేసిన పని ఇప్పుడు దేశం మొత్తం చర్చించుకుం… Read More
రాజధాని తరలింపు... హైకోర్టు కీలక నిర్ణయం... సీఎం జగన్,మంత్రివర్గానికి నోటీసులు....రాజధానిని అమరావతి నుంచి తరలించాలన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రైతులు దాఖలు చేసిన పిటిషన్పై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క… Read More
విశాఖ స్టేట్ గెస్ట్ హౌస్ కు 30 ఎకరాలు కేటాయింపు ...ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులపై ఆసక్తికర చర్చఏపీ ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి శర వేగంగా అడుగులు వేస్తోంది. ఒకపక్క కాపులుప్పాడ కొండపై హైకోర్టులో విచారణ జరిగిన గంటలోపే స్టే… Read More
దర్శకుడు శంకర్కు భూకేటాయింపులు... మరి వాళ్లకూ ఇలాగే ఇస్తారా... ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు..సినీ దర్శకుడు ఎన్.శంకర్కు తెలంగాణ ప్రభుత్వం కారు చౌకగా భూమిని కేటాయించడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్పై నేడు మరోసారి విచారణ జరిగింది. రూ.2.5కోట్లు వ… Read More
0 comments:
Post a Comment