జమ్మూకాశ్మీర్లో మొబైల్ ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్దరించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎస్ఎంఎస్,ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలు కశ్మీర్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు అక్కడి అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ వెల్లడించారు. ఈ ఏడాది అగస్టులో ఆర్టికల్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QcPYNm
కాశ్మీర్ కమ్యూనికేషన్ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం..
Related Posts:
అనగనగా ఒక ఓటర్ దేవుడు.. 100 శాతం పోలింగ్.. చాలా పెద్ద కథే..!గాంధీనగర్ : ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు విలువైనదే. ఒక్క ఓటుతో గెలిచేవారుంటారు.. అదే ఓటుతో ఓడిపోయేవారుంటారు. అలా ప్రతి ఓటు డెమోక్రసీలో కౌంట్ అవుతుంది. ఒక… Read More
ఐడీబీఐ బ్యాంకులో స్పెషలిస్టు క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐడీబీఐలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా డీజీఎం, ఏజీఎం, మేనేజర్, జీఎం… Read More
ఇష్టంలేని పెళ్లి, ఆస్తిపై కన్ను .. ఇంతలో టచ్లోకి బాయ్ఫ్రెండ్ : రోహిత్ హత్యకు కారణాలివే ?న్యూఢిల్లీ : యూపీ మాజీ సీఎం ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ తివారీ మర్డర్ డైలీ సీరియల్ను తలపిస్తోంది. హత్య కేసు విచారిస్తోన్న కొద్దీ కొత్త విషయాలు… Read More
దాడిని అడ్డుకోలేకపోయాం, క్షమించండి ,శ్రీలంకబాంబుల దాడి సమయంలో నిఘావర్గాలు హెచ్చరించిన పట్టించుకోని శ్రీలంక ప్రభుత్వం చివరకు క్షమాపణ చెప్పి ,వదిలేసింది. ఈ నేపథ్యంలోనే ఉగ్రవాదులు దాడులు చేస్తారని… Read More
ఓటే నా ప్రాణం, ఓటు లేకపోవడంతో ప్రాణం వీడీన వ్యక్తి, కేరళలో ఘటనకొంతమంది ఓటు వేసిన వేయకపోయినా పెద్దగా పట్టించుకోరు, మరి పట్టణాల్లో అయితే అసలు బయటికి రాని పరిస్థితి కనిపిస్తుంది. తాజగా గా హైద్రాబాద్ నగర ఓటర్లను ఇందు… Read More
0 comments:
Post a Comment