Tuesday, December 31, 2019

కాశ్మీర్‌ కమ్యూనికేషన్‌ వ్యవస్థపై కేంద్రం కీలక నిర్ణయం..

జమ్మూకాశ్మీర్‌లో మొబైల్ ఎస్ఎంఎస్ సర్వీసులను పునరుద్దరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలను కూడా పునరుద్దరించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31వ తేదీ అర్ధరాత్రి నుంచి ఎస్ఎంఎస్,ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంటర్నెట్ సేవలు కశ్మీర్ ప్రజలకు అందుబాటులోకి రానున్నట్టు అక్కడి అధికార ప్రతినిధి రోహిత్ కన్సల్ వెల్లడించారు. ఈ ఏడాది అగస్టులో ఆర్టికల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2QcPYNm

Related Posts:

0 comments:

Post a Comment