Tuesday, December 31, 2019

పంజాగుట్ట సెంటర్ లో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే మహిళ..

కాసేపట్లో కొత్త సంవత్సరంలోకి ఎంటర్ కాబోతుండగా.. హైదరాబాద్ నగరంలో అత్యంత రద్దీగా ఉండే పంజాగుట్ట సెంటర్ లో దారుణం జరిగింది. జరిగింది. మంగళవారం సాయంత్రం అందరూ చూస్తుండగా ఓ మహిళ.. వెంట తెచ్చుకున్న పెట్రోల్ ను ఒంటిపై చల్లుకుని నిప్పంటించుకుంది. సరిగ్గా పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ముందే మహిళ ఆత్మాహుతికి ప్రయత్నించడం కలకలం రేపింది. కాలిపోతున్న మహిళలను

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39uGc0M

Related Posts:

0 comments:

Post a Comment