రెండు వారాలుగా రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాల రైతులు రోడ్లమీదికొచ్చి ధర్నాలు, నిరసనలు చేస్తున్నా సీఎం జగన్ పట్టించుకోకపోవడం దారుణమని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. రాష్ట్రంలో కోసం 58 రోజుల్లో 34 వేల ఎకరాలిచ్చిన రైతుల త్యాగాన్ని జగన్ వమ్ము చేశాడని విమర్శించారు. 29 గ్రామాల రైతులు చెబుతున్న మాటలు.. 13
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ZDjlvk
Tuesday, December 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment