న్యూఢిల్లీ: గత కొద్ది కాలంగా తగ్గుతూనే ఉన్న బంగారం ధరలు పెరుగుతున్నాయి. మంగళవారం గత మూడేళ్ల కాలంలో గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. దశాబ్దకాలంలో ఈ ఏడాది బంగారం ధరలకు మంచి సంవత్సరంగా పేర్కొనవచ్చు. డాలర్ బలహీనపడటం, ఏడాది ముగింపులో డిమాండ్ కొద్దిగా పెరగడంతో బంగారం ధరలపై ప్రభావం చూపాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2rH4aEQ
Tuesday, December 31, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment