అహ్మదాబాద్: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులపై రైతులు ఎంత ఆగ్రహంతో ఉన్నారనేది మొన్నటికి మొన్నే స్పష్టమైంది. పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కొట్టుకుపోయింది. కనీసం ప్రతిఘటన ఇవ్వలేక చేతులెత్తేసింది. బీజేపీ ఒక్కటే కాదు.. ఆ పార్టీ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ పరిస్థితీ అంతే. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pFvQ54
పంజాబ్ తరహా పంచ్: జోరుగా స్థానిక సంస్థల పోలింగ్: ఓటు వేసిన కేంద్రమంత్రి అమిత్ షా
Related Posts:
ఇవిగో రుజువులు: బాబ్రీ మసీదు కింద ఆలయం ఉండేదన్న లాయరున్యూఢిల్లీ: బాబ్రీ మసీదు నిర్మాణం కింద రామమందిరం ఉండేదని చెప్పేందుకు రుజువులు ఉన్నాయని రామ్లల్లా తరుపున వాదనలు వినిపిస్తున్న లాయర్ సుప్రీంకోర్టుకు తె… Read More
ఢిల్లీకి తెలంగాణ సీఎం.. మోడీతో భేటీ కానున్న కేసీఆర్.. ఇవేనా కీలకాంశాలు..!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో దేశ రాజధానికి బయలుదేరారు. శుక్రవారం (04.10.2019… Read More
సీన్ రివర్స్: సీబీఐ వాదనకు మద్దతుగా టీడీపీ: ప్రధానితో భేటీపైన అదే వాదన..!ఏపీలో మరోసారి సీబీఐ చుట్టూ రాజకీయాలు నడుస్తున్నాయి. సీబీఐకు కేంద్రం చేతిలో కీలు బొమ్మగా మారిందంటూ ఏపీలో అనుమతి నిరాకరిస్తూ చంద్రబాబు ప్రభుత్వం గతంలో ఉ… Read More
సవాల్: అక్రమ ఆస్తులు నిరూపిస్తే ప్రభుత్వానికి రాసిస్తా, కాంగ్రెస్ లేడీ ఎమ్మెల్యే లక్ష్మి !బెంగళూరు: తాను అక్రమంగా ఆస్తులు సంపాదించానని ఎవరైనా నిరూపిస్తే ఆ అస్తులను ప్రభుత్వానికి రాసి ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ లేడీ ఎమ్మెల… Read More
ప్రభాస్ కు నై..చిరుకు సై: తెర వెనుక చక్రం తిప్పిందెవరు: జగన్ అంగీకారం వెనుక!మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్ఠాత్మకంగా భావించిన సైరా సినిమా విడుదల అయింది. ఆయన తనయుడు రాం చరణ్ ఈ సినిమాకు నిర్మాత. సినిమా పైన పాజిటివ్ టాక్ వినిపిస్తోంద… Read More
0 comments:
Post a Comment