చాలా కాలంపాటు హైదరాబాద్ కు మాత్రమే పరిమితమైన ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్(ఏఐఎంఐఎం) పార్టీ.. 2014 మోదీ ప్రభంజనం తర్వాత క్రమంగా విస్తరిస్తూ, ఇప్పటికే మహారాష్ట్ర, బీహార్ ఎన్నికల్లో చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఇదే ఊపుతో త్వరలో జరుగనున్న పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటుకుంటామని ఆ పార్టీ చీఫ్, హైదరాబాద్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3qIW1sP
అసదుద్దీన్ అనూహ్యం: యూపీలో సమాజ్ వాదీ ఫ్యామిలీతో పొత్తు! -బెంగాల్లో ఐఎస్ఎఫ్తో -25న ఓవైసీ ర్యాలీ
Related Posts:
బాబు దూరం పెట్టారు: కోడెల మరణంపై తెలంగాణ అసెంబ్లీ అవరణలో వైసీపీ ఎమ్మెల్యే, కేటీఆర్తో భేటీహైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో ఏపీకి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి ప్రత్యక్షమవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారి… Read More
ఇకపై అక్కడ హైదరాబాద్ అనే పేరు వినిపించదు!బెంగళూరు: కర్ణాటకలో నిజాం కాలం నుంచీ మనుగడలో కొనసాగిస్తూ వస్తోన్న హైదరాబాద్-కర్ణాటక అనే పేరు కనుమరుగైంది. హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం పేరును మార్చేసింది… Read More
ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో రేవంత్ రెడ్డికి అరుదైన ఘటన..! ఒక్క సారిగా భావోద్వేగానికి గురైన తమ్ముళ్లు..హైదరాబాద్ : కొందరు వ్యక్తులను, వారు చేసిన పనులను ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేము. వారు చేసిన మంచి పనులకు సంబందించిన జ్ఞాపకాలను నెమరువేసుకుంటూనే ఉంటారు. … Read More
హత్యా? ఆత్మహత్యా?: హాస్టల్ గదిలో పాక్ మైనార్టీ యువతి మృతదేహంఇస్లామాబాద్: పాకిస్తాన్లో మళ్లీ మైనార్టీల చెందిన అమ్మాయిలపై దాడులు జరుగుతున్నాయి. కొద్దిరోజుల క్రితం సిక్కు మతంకు చెందిన యువతిని కిడ్నాప్ చేసి వివాహం… Read More
సీఎం కేసీఆర్ బతికిండగానే టీఆర్ఎస్ పార్టీని చంపుతాం : ఎంపీ అర్వింద్తెలంగాణ సీఎం కేసీఆర్పై నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా మూడు సార్లు అధికారంలో కి రావడం కాదు, కేసీఆర్ పరిపాలన … Read More
0 comments:
Post a Comment