చిత్తూరు: చైనాకు చెందిన అతి పెద్ద రైల్వే బోగీల తయారీ సంస్థ సీఆర్ఆర్సీ నాన్జింగ్ పుజెన్ కార్పొరేషన్ మన రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టబోతోంది. బెంగళూరు మెట్రో రైలు కార్పొరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్సీఎల్)కు చెందిన దక్కించుకున్న ఆ సంస్థ చిత్తూరు జిల్లాలోని శ్రీసిటీ ప్రత్యేక ఆర్థిక మండలిలో ర్యాకుల తయారీ యూనిట్ను నెలకొల్పబోతోంది. బెంగళూరు మెట్రో రైలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32hTv1i
Sunday, February 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment