అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ న్యాయపరమైన ఇబ్బందులు, చిక్కులను ఎదుర్కొంటోంది. పరిపాలనలో చట్టపరమైన సవాళ్లలను ఎదురొడ్డుతోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) బిల్లు రద్దు మొదలుకుని పలు అంశాలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఒక్కటొక్కటిగా విచారణకు రానున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQuKWT
జగన్ సర్కార్ మెడకు మరో కోర్టు కేసు: ఇమామ్, పాస్టర్లకు గౌరవ వేతనం పెంపుపై: రేపు విచారణ
Related Posts:
ప్రియుడి మోజులో నంది హిల్స్ లో భర్తను చంపిన భార్య, పెట్రోల్ పోసి నిప్పంటించి, చివరికి !బెంగళూరు: ప్రియుడి వ్యామోహంలో భర్తను దారుణంగా హత్య చేసిన మహిళను కర్ణాటకలోని చిక్కబళ్లాపురం పోలీసులు అరెస్టు చేశారు. భర్తను హత్య చేసిన మహిళతో పాటు ఆమె … Read More
చిగురుపాటి జయరాం మర్డర్ మిస్టరీ..! మేనకోడలు శిఖా చౌదరిని విచారిస్తున్న పోలీసులు..!!అమరావతి/హైదరాబాద్ : ఎక్స్ ప్రెస్ టీవి ఛైర్మన్ చిగురుపాటి జయరాం మిస్టీరియస్ డెత్ లో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. విజయవాడ నగరంలోని కోట్… Read More
నటి భానుప్రియ వేధింపుల కేసు: బాలిక, తల్లిని అరెస్టు చేసిన పాండిబజార్ పోలీసులునటి భానుప్రియ పనిమనిషి కేసులో కొత్త ట్విస్టు చోటుచేసుకుంది. భానుప్రియ పనిమనిషి మైనర్ కావడంతో ఆమెపై బాలకార్మిక చట్టం ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంద… Read More
తారా స్థాయికి చేరిన వర్గ పోరు..! అంతర్మదనం లో వైయస్ఆర్సీపి..!అమరావతి/హైదరాబాద్ : రాబోవు ఎన్నికల్లో అధికారం తథ్యం అంటూ ధీమా వ్యక్తం చేస్తోన్న వైసీపీని అంతర్గత కలహాలు వేధిస్తున్నాయా..? పార్టీలో కీలక నేతలో ఒకర… Read More
జగన్ తో అమరనాధరెడ్డి భేటీ : రాజంపేట పై తేల్చేసిన వైసిపి అధినేత : ఆకేపాటి నిర్ణయం ఇదే...!కడప జిల్లా రాజంపేట టిడిపి ఎమ్మెల్యే మేడా మల్లి ఖార్జున రెడ్డి ఆ పార్టీని వీడి వైసిపిలో చేరారు. తన ఎమ్మెల్యే పదవకి రాజీనామా చేసారు. ఇదే సమయంలో … Read More
0 comments:
Post a Comment