అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ న్యాయపరమైన ఇబ్బందులు, చిక్కులను ఎదుర్కొంటోంది. పరిపాలనలో చట్టపరమైన సవాళ్లలను ఎదురొడ్డుతోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) బిల్లు రద్దు మొదలుకుని పలు అంశాలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఒక్కటొక్కటిగా విచారణకు రానున్నాయి.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQuKWT
జగన్ సర్కార్ మెడకు మరో కోర్టు కేసు: ఇమామ్, పాస్టర్లకు గౌరవ వేతనం పెంపుపై: రేపు విచారణ
Related Posts:
పది తలల విషనాగుతో పోరాడారు .. పచ్చ పార్టీని పాతాళానికి తొక్కారు : విజయసాయి భావోద్వేగంఏపీలో నేడు వైసీపీ విజయం సాధించిన రోజు కావటంతో వైసీపీ శ్రేణులు సంబరాలలో ఉన్నారు. అయితే కరోనా కష్టకాలం కావటంతో బయట హడావిడి చెయ్యటం లేదు. కానీ వైసీపీ శ్ర… Read More
అక్రమ మైనింగ్ కు అడ్డులేదా..? తెలంగాణ సర్కార్ పై బీజేపి ఎంపీ అర్వింద్ ఫైర్..!హైదరాబాద్: రాష్ట్రంలో అక్రమ మైనింగ్ జోరుగా కొనసాగుతున్నా తెలంగాణ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మండి… Read More
ఆర్బీఐ గవర్నర్ కేంద్రంతో నిర్మొహమాటంగా ఆ మాట చెప్పాలి... చిదంబరం కీలక వ్యాఖ్యలుఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు ఆర్బీఐ తీసుకుంటున్న చర్యలపై మాజీ కేంద్ర ఆర్థికమంత్రి చిదంబరం ట్విట్టర్ ద్వారా స్పందించారు.ఓవైపు 2020-21 వృద్ది రేటు నెగ… Read More
ఆర్మీని రంగంలోకి దింపండి: వలసకూలీల తరలింపుపై కేంద్రానికి ఉత్తమ్ సూచన..లాక్ డౌన్ వల్ల పనిలేక వలసకూలీలు సొంతూళ్లకు బాట పడుతున్నారు. అయితే వారిని ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమ… Read More
lockdown: సూపర్ మార్కెట్ కు సూపర్ ఫిగర్లు, వలలో యజమాని, అదే పని, లేపేసిన భార్య, డ్రామా !చెన్నై/కన్యాకుమరి: ప్రేమించి పెళ్లి చేసుకున్న దంపతులు సొంతంగా సూపర్ మార్కెట్ నిర్వహిస్తున్నారు. సూపర్ మార్కెట్ కు వస్తున్న అందమైన అమ్మాయిలు, వివాహిత మ… Read More
0 comments:
Post a Comment