Sunday, February 23, 2020

జగన్ సర్కార్ మెడకు మరో కోర్టు కేసు: ఇమామ్, పాస్టర్లకు గౌరవ వేతనం పెంపుపై: రేపు విచారణ

అమరావతి: రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ న్యాయపరమైన ఇబ్బందులు, చిక్కులను ఎదుర్కొంటోంది. పరిపాలనలో చట్టపరమైన సవాళ్లలను ఎదురొడ్డుతోంది. రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లు, రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి (సీఆర్డీఏ) బిల్లు రద్దు మొదలుకుని పలు అంశాలపై హైకోర్టులో పిటీషన్లు దాఖలయ్యాయి. ఒక్కటొక్కటిగా విచారణకు రానున్నాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SQuKWT

Related Posts:

0 comments:

Post a Comment