దేశ రాజధాని ఢిల్లీలో మరో షాహీన్బాగ్ పుట్టుకొచ్చింది. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో రాత్రికి రాత్రే 1000 మంది మహిళలు ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ జాబితా(NRC)లను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని 'ఆజాదీ' నినాదాలు చేశారు. అలాగే చేతులకు బ్లూ బ్యాండ్ కట్టుకుని 'జై భీమ్' నినాదాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uqzvgw
Sunday, February 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment