దేశ రాజధాని ఢిల్లీలో మరో షాహీన్బాగ్ పుట్టుకొచ్చింది. జాఫ్రాబాద్ మెట్రో స్టేషన్ ప్రాంతంలో రాత్రికి రాత్రే 1000 మంది మహిళలు ఆందోళనకు దిగారు. పౌరసత్వ సవరణ చట్టం(CAA),జాతీయ పౌరసత్వ జాబితా(NRC)లను నిరసిస్తూ ఆందోళన చేపట్టారు. చేతిలో జాతీయ జెండాను పట్టుకుని 'ఆజాదీ' నినాదాలు చేశారు. అలాగే చేతులకు బ్లూ బ్యాండ్ కట్టుకుని 'జై భీమ్' నినాదాలు చేశారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2uqzvgw
ఢిల్లీలో రాత్రికి రాత్రే మరో షాహీన్బాగ్ : జాఫ్రాబాద్లో రోడ్డు పైకి వచ్చిన 1000 మంది మహిళలు..
Related Posts:
Coronavirus: విదేశీ తబ్లీగి జమాత్ సభ్యులపై క్రిమినల్ కేసులు, వాళ్లను దేశం దాటించండి, హైకోర్టు ఆర్డర్చెన్నై/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలను ఫుట్ బాల్ ఆడుకుంటున్న కరోనా వైరస్ (COVID 19) భారత్ ను వదిలిపెట్టడం లేదు. భారత్ లో కరోనా వైరస్ కు హాట్ స్పాట్ కు కారణ… Read More
చిన్నారిపై హత్యాచారం కేసు: నిందితుడికి ఆ శిక్ష సరైనదేనన్న సుప్రీంకోర్టున్యూఢిల్లీ: హన్మకొండలో 9 నెలల చిన్నారిపై హత్యాచారానికి పాల్పడిన కేసులో నిందితుడు ప్రవీణ్కు విధించిన శిక్ష విషయంలో దాఖలైన పిటిషన్పై మంగళవారం సుప్రీంక… Read More
పెద్దన్న ఆపన్నహస్తం: ఇండియాకు 2.9 మిలియన్ డాలర్ల సాయం, ఎందుకంటే..యావత్ ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికిస్తోంది. అయితే ఏటా భారత్కు అగ్రరాజ్యం అమెరికా వైద్యం కోసం నిధులు అందజేస్తోంది. ఈ సారి కరోనా వైరస్ ప్రభావంతో నిధులు… Read More
నా కొడుకు దేశం కోసం చనిపోవడం గర్వంగా ఉంది.. కన్నతల్లిగా బాధే కదా: కల్నల్ మాతృమూర్తి మంజులభారత్ - చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయలో రెండు దేశాలకు మధ్య జరిగిన ఘర్షణలో సూర్యాపేటకు చెందిన కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చనిపోయారు. ఆయనతోపాటు మరో… Read More
గుడ్న్యూస్: కరోనాకు పతంజలి మందు..?, 5 రోజుల్లో ఆధారాలు విడుదల: సీఈవో బాలకృష్ణకరోనా వైరస్ వ్యాక్సిన్ వస్తోందా..? త్వరగా వస్తోందా..? వ్యాక్సిన్ వల్ల వైరస్ సమూలంగా నిర్మూలించొచ్చా...? ఈ ప్రశ్నలు సగటు వ్యక్తి మెదడును తొలచివేస్తున్న… Read More
0 comments:
Post a Comment