తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఓ యువతి ఆత్మహత్య కలకలం రేపింది. ఓ యువకుడు తనను వేధిస్తున్నందు వల్లే ఆత్మహత్యకు పాల్పడినట్టు సూసైడ్ నోట్లో పేర్కొంది. మృతురాలు తన తల్లికి రాసిన ఆ సూసైడ్ నోట్ స్థానికులను కంటతడి పెట్టించింది. తాను చనిపోయాక కూడా నిందితుడిని ఏమి చేయవద్దని.. లేదంటే తన ఫోటోలు బయటపెడుతాడని యువతి పేర్కొనడం గమనార్హం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32jxuPz
నన్ను వాడి గదికి రమ్మంటున్నాడు.. : కంటతడి పెట్టించిన యువతి సూసైడ్ నోట్
Related Posts:
హరీష్ రావుకు తప్పిన పెను ప్రమాదం... ప్రచార వాహనంలో చెలరేగిన మంటలుతూప్రాన్ : మాజీ మంత్రి టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుకు తృటిలో పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. తూప్రాన్లో హరీష్ రావు ఎన్నికల ప్రచారం చేస్తున్న వాహనంలో… Read More
జనసేన సభలో అపశృతి...సౌండ్ సిస్టం తలపై పడటంతో వ్యక్తి మృతినంద్యాల: కర్నూలు జిల్లా నంద్యాలలో జరిగిన జనసేన పార్టీ బహిరంగ సభలో అపశృతి చోటుచేసుకుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొన్న ఈ సభలో పాల్గొని ప్రసంగించా… Read More
కేసీఆర్ ది సెంటిమెంట్ అయితే ఆంధ్రా ప్రజలది కమిట్మెంట్ అంట .. టీడీపీ వినూత్న ప్రచారంఏపీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబు, వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డిల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఒకరిని మించి ఒకరు ఎన్ని… Read More
కాంగ్రెస్ పార్టీ లో రాహుల్ వదిలిన ఆయుధం ఎవరో తెలుసా ?జగన్ వదిలిన బాణం షర్మిల అయితే, రాహుల్ వదిలిన ఆయుధం ఎవరు ప్రియాంక గాంధీ నే కదా.. ఇలా ఆలోచిస్తున్నారా.. అలా అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ప్రస్తుతం ఎన… Read More
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలబోర్డర్ సెక్యూరిటీ ఫోర్సులో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సెకండ్ ఇన్ కమాండ్ , సీనియర్ ఎయిర్ క్రాఫ్ట్ మెయింట… Read More
0 comments:
Post a Comment