జమ్మూకాశ్మీర్ సరిహద్దు నుంచి చైనా బలగాలు వెనక్కి తగ్గుతుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయనగా, అనూహ్య విషాదం చోటుచేసుకుంది. సుదీర్ఘ కాలంగా ఉద్రిక్తతలకు నిలయంగా ఉన్న లదాక్ లో తెలుగు జవాన్ ఒకరు దుర్మణం చెందారు. దీనికి సంబంధించి స్థానిక పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే.. జమ్మూ కశ్మీర్ లో అత్యంత కీలకమైన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dytZN6
లదాక్లో తెలుగు జవాన్ దుర్మణం -3నెలల కిందటే వివాహం -కేసు నమోదు చేసిన స్థానిక పోలీసులు
Related Posts:
గర్భిణుల్లోనూ కరోనా ప్రభావం ఎక్కువే: ఐసీఎంఆర్ తాజా అధ్యయనంలో వెల్లడిన్యూఢిల్లీ: భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) తన తాజా అధ్యయనంలో కీలక విషయాలను వెల్లడించింది. కరోనావైరస్ సోకిన గర్భిణుల్లో ఇన్ఫెక్షన్ ముప్పు ఎక్కువేనన… Read More
ప్రపంచ శాంతికి విఘాతంగా రాడికలైజేషన్: ఆప్ఘనిస్థానే రుజువంటూ ఎస్సీవో మీట్లో ప్రధాని మోడీన్యూఢిల్లీ: తజకిస్థాన్ రాజధాని దుషన్బేలో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ-(ఎస్సీవో) సమావేశంలో నరేంద్ర మోడీ వర్చవల్గా పాల్గొని ప్రసంగించారు. ఆప్ఘనిస్థాన… Read More
క్షమించండి, చింతిస్తున్నా: శశిథరూర్పై వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి, అసలేం జరిగిందంటే.?హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ శశిథరూర్పై చేసిన వ్యాఖ్యలను తాను ఉపసంహరించుకుంటున్నట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. సీనియర్ నే… Read More
తప్పుడు లెక్కలతో బురిడీ కొట్టించాలని చూస్తున్నారు: యనమలపై ఆర్థిక మంత్రి బుగ్గన విమర్శలుఅమరావతి: ఏపీ ఆర్థిక పరిస్థితి, అప్పులపై తరచూ విమర్శలు ఎక్కుపెడుతున్న మాజీ ఆర్తిక మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చార… Read More
షాకింగ్: అటవీశాఖ అధికారులపై గిరిజన రైతుల పెట్రోల్ దాడి, కలకలం(వీడియో)వరంగల్: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ప్రభుత్వ అధికారులకు చేదు అనుభవం ఎదురైంది. ఓ అటవీ శాఖ అధికారిణి, మరో అధికారిపై పెట్రోల్ దాడికి యత్నించారు ఆదివాసీలు… Read More
0 comments:
Post a Comment