బెంగళూరు: కర్ణాటకకు చెందిన ఓ ఐపీఎస్ అధికారిణి తనకు రక్షణ కల్పించాలని కోరుతూ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం కలకలం రేపుతోంది. అత్యున్నత పదవిలో ఉన్నప్పటికీ.. ఆమెకు వరకట్న వేధింపులు తప్పట్లేదు. గృహహింసను ఎదుర్కొంటోన్నారు. భర్త, ఇతర కుటుంబ సభ్యుల శారీరకంగా, మానసిక వేధింపుల బారిన పడ్డారు. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tAMWE7
భర్త ఐఎఫ్ఎస్..భార్య ఐపీఎస్: అయినా గానీ: గర్భంతో ఉన్నా వేధింపులే: గృహహింస కేసు
Related Posts:
జయరామ్ మర్డర్ కేసులో రియల్టర్ల పాత్ర? రాకేశ్ రెడ్డికి సహకరించిన రౌడీ షీటర్ ఎవరు?హైదరాబాద్ : ప్రముఖ పారిశ్రామికవేత్త జయరామ్ మర్డర్ కేసులో రోజుకో ట్విస్ట్ బయటపడుతోంది. ఊహించని మలుపులు తిరుగుతోంది. రాకేశ్ రెడ్డి ప్రధాన నిందితుడిగా కొ… Read More
మధ్యాహ్న భోజనంలో మాయమైన గుడ్డు..!నెల్లూరు : పౌష్టికాహారం పేరిట పిల్లలకు ఇస్తున్న కోడిగుడ్డు.. మిడ్ డే మీల్ పథకంలో కనుమరుగవుతోందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. నెల్లూరు జిల్లాలో పలుచో… Read More
డెత్ సిటీగా సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియా..సగటున రోజూ 10కి పైనేబెంగళూరు: బెంగళూరుకు ఉద్యాననగరిగా పేరుంది. `గార్డెన్ సిటీ ఆఫ్ ఇండియా`గా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది. దేశంలో మరే రాజధానిలోనూ లేని విధంగా… Read More
దేవాలయంకి వెళ్తే పెళ్లి వాళ్లే చేస్తారన్న ప్రేమికుల ధీమా..! ప్రేమాలయాలుగా మారుతున్న దేవాలయాలు..!హైదరాబాద్ : ప్రేమికుల దినోత్సవం రోజున కొత్త ఎత్తులకు శ్రీకారం చుడుతున్నారు ప్రేమికులు. ప్రేమికుల రోజున బయట కనిపిస్తే పెళ్లి చేస్తామని భజరంగ్ … Read More
శరద్ పవార్ ఇంట్లో బీజేపీయేతర అగ్రనాయకుల భేటీ... ఎలాంటి చర్చలు జరిపారు..?16వలోక్సభ సమావేశాలు ముగిసిన తర్వాత కొద్ది గంటలకే బీజేపీయేతర నేతలు ఆరుగురు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంట్లో భేటీ అయ్యారు. ఎన్నికలకంటే ముందే కూటమి ఏర్ప… Read More
0 comments:
Post a Comment