విశాఖ స్టీల్ ప్లాంట్లో కేంద్ర ప్రభుత్వ వాటా వంద శాతాన్ని ఉపసంహరించుకోవడానికి కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ (DIPAM) కార్యదర్శి తుహిన్ కాంత పాండే తన అధికారిక ట్వీటర్ ఖాతాలో పేర్కొన్నారు. దీంతో 'విశాఖ ఉక్కు...ఆంధ్రుల హక్కు'అంటూ ప్రాణ త్యాగాలతో సాధించుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3pXrMhB
Sunday, February 7, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment