ఇటీవల ఉత్తరప్రదేశ్లో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనలు హింసాత్మక రూపం దాల్చి పోలీసుల లాఠీచార్జి,కాల్పుల్లో 16 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు ఉత్తరప్రదేశ్ మంత్రి కపిల్ దేవ్ అగర్వాల్ బిజనౌర్లో పర్యటించారు. అయితే మృతి చెందిన ముస్లిం వ్యక్తుల కుటుంబాలను పరామర్శించేందుకు ఆయన నిరాకరించడం గమనార్హం. ఆ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ES0d31
వివక్ష కాదా..? : బాధిత ముస్లిం కుటుంబాలను పరామర్శించని యూపీ మంత్రి
Related Posts:
ఒప్పో రిక్రూట్మెంట్: వివిధ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండిప్రముఖ మొబైల్ సంస్థ ఒప్పోలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా క్లర్క్, టెలికాలర్, సీనియర్ మేనేజర్, ప్రిన్సిపల్ … Read More
రాష్ట్రపతి పాలనకు బాధ్యులెవరు?: జాప్యం చేసిన కాంగ్రెస్-ఎన్సీపీ: దెబ్బకొట్టిన బీజేపీముంబై: అధికారం చేతుల్లో ఉంటే ఏదైనా చేయొచ్చనేది ఓ రాజకీయపరమైన రొడ్డ కొట్టుడు సామెత. మహారాష్ట్ర రాజకీయాల్లో అదే వ్యూహాన్ని అనుసరించింది భారతీయ జనతా పార్… Read More
మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన: మనుగడ లేని అసెంబ్లీ, అప్పటి వరకు అంతే..ముంబై: మహారాష్ట్రలో ఏ పార్టీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత మెజార్టీ రాకపోవడం, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కూడా పార్టీలు ముందుకు రాకపోవడంత… Read More
పవన్ నాయుడూ..మీకు పెళ్లిళ్ల మీద మక్కువ: జగన్ కు ప్రజాసేవ పిచ్చి..పది సార్లు తాట తీస్తారుముఖ్యమంత్రి జగన్ కావాలంటే తానూ మూడు పెళ్లిళ్లు చేసుకోవచ్చంటూ జనసేన అధినేత పవన్ చేసిన వ్యాఖ్యల పైన మంత్రి పేర్ని నాని తీవ్రంగా స్పందించారు. ఒక్కోక్కరిక… Read More
ప్రేమికులపై చీటింగ్ కేసు, దాడి, రేప్ చేస్తానని ఎస్ఐ బెదిరింపులు, వివరాలు అడిగిన కోర్టు!బెంగళూరు: బ్రిటీష్ ఎయిర్ వేస్ లో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని అరెస్టు అయిన ప్రేమికుల మీద దాడి చేసి రేప్ చేస్తానని యువతిని బెదిరించారని ఆరోపణలు … Read More
0 comments:
Post a Comment